ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు : యుజిసి
న్యూఢిల్లీ : ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపులేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) బుధవారం పేర్కొంది. విద్యార్థులు ఈ డిగ్రీలో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి…
న్యూఢిల్లీ : ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపులేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) బుధవారం పేర్కొంది. విద్యార్థులు ఈ డిగ్రీలో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె 16వ రోజు విజయవంతంగా సాగుతుంది. మంగళవారం ప్రభుత్వం, అంగన్వాడీల సంఘాలకు జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహితంగా వ్యవహరించింది. దీనికి నిరసనగా…
హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.…
న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం విమర్శించారు. ప్రధాని మోడీ హయాంలో…
తాడేపల్లి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు రావడంతో నియోజకవర్గాల్లో ఇన్ చార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం…
కరీంనగర్: ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.…
దేవరకద్ర : ఆటో బోల్తా పడి వ్యక్తి మఅతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర నుండి కౌకుంట్ల…
న్యూఢిల్లీ : సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్ మరియు సౌదీ అరేబియా…
అమరావతి: అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్ నియంతృత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజులుగా…