వార్తలు

  • Home
  • బందరు బీచ్‌లో త్రిబుల్‌ ఐటి విద్యార్థి గల్లంతు

వార్తలు

బందరు బీచ్‌లో త్రిబుల్‌ ఐటి విద్యార్థి గల్లంతు

Dec 17,2023 | 10:28

నూజివీడు (కృష్ణా) : బందర్‌ బీచ్‌లో నూజివీడు త్రిబుల్‌ ఐటి విద్యార్థి గల్లంతైన ఘటన ఆదివారం జరిగింది. నలుగురు విద్యార్థులు ఈరోజు ఉదయం బందరు బీచ్‌కు సరదాగా…

ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ ఇలాగేనా ? : మణిపూర్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

Dec 17,2023 | 10:17

న్యూఢిల్లీ : హింసాకాండలో ధ్వంసమైన ప్రార్థనా స్థలాల పునరుద్ధరణలో మణిపూర్‌ ప్రభుత్వ అలసత్వంపై సుప్రీం సీరియస్‌ అయింది. వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకున్నారో జస్టిస్‌ గీతా…

ఆరోగ్యశ్రీ కోసం ఇంటింటికి మహిళా పోలీసులు

Dec 17,2023 | 10:14

-18న కార్డుల పంపిణీ ప్రారంభించనున్న సిఎం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నూతన కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం , దీనికోసం గ్రామ,…

అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా ? : వి శ్రీనివాసరావు ప్రశ్న

Dec 17,2023 | 10:42

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు,…

వాణిజ్య నౌక హైజాక్‌కు యత్నం.. తిప్పికొట్టిన భారత నావికాదళం

Dec 17,2023 | 10:07

మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌ కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ…

ఉల్లాసంగా సంధ్యామెరైన్స్‌ వైజాగ్‌ మారథాన్‌

Dec 17,2023 | 10:00

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ నిర్వహించే సంధ్యా మెరైన్స్‌ వైజాగ్‌ మారథాన్‌ సెకండ్‌ ఎడిషన్‌ విశాఖపట్నంలో, బీచ్‌ రోడ్‌, పార్క్‌ హౌటల్‌ పక్కన…

తిరుమలలో జీతాల కోసం హెల్త్‌ కార్మికుల ఆందోళన

Dec 17,2023 | 09:53

తిరుమల : తిరుమలలోని హెల్త్‌ డిపార్ట్మెంట్లో గురూజీ కంపెనీ పరిధిలో పనిచేస్తున్న హెల్త్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పెండింగ్‌ జీతాల కోసం ఆదివారం ఉదయం మెరుపు ఆందోళనకు దిగారు.…

నివాస స్థలాలకు ఇంటి పట్టాలివ్వాలి

Dec 17,2023 | 09:12

– ఎంటిఎంసి కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభం ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :ప్రభుత్వ భూముల్లోనూ, కొండ పోరంబోకు భూముల్లోనూ ఇళ్లు వేసుకొని నివాసముంటున్న…

వృద్ధుడు సజీవ దహనం

Dec 17,2023 | 09:12

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం జిల్లా) :విజయనగరం జిల్లా వేపాడ మండలంలో వృద్ధుడు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బద్దాం గ్రామానికి…