వార్తలు

  • Home
  • రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం 

వార్తలు

రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం 

Jan 4,2024 | 09:27

  డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరోసావిత్రిభాయి స్ఫూర్తితో రాజ్యాంగ హక్కులను, పోరాడి సాధించుకున్న రిజర్వే షన్లను కాపాడుకుందామని డిఎస్‌ఎంఎం జాతీయ…

పార్లమెంట్‌ భద్రతావైఫల్యం కేసు : నీలమ్‌ ఆజాద్‌ పిటిషన్‌ తిరస్కరణ

Jan 3,2024 | 13:09

న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం కేసులో అరెస్టయిన నీలమ్‌ ఆజాద్‌ పోలీస్‌ రిమాండ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.…

రామ్‌ గోపాల్‌ వర్మకు హైకోర్టులో నిరాశ

Jan 3,2024 | 12:54

హైదరాబాద్‌ : సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురయింది. ‘వ్యూహం’ చిత్రాన్ని వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం…

23rdDay: దద్దరిల్లిన కలెక్టరేట్లు

Jan 3,2024 | 16:36

అనేక చోట్ల సిఐటియు నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు మరి కొంతమందిని పోలీస్ స్టేషన్ కి తరలింపు అంగన్వాడీలకు సైతం నోటీసులు జారీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న…

ఇజ్రాయిల్‌ ద్రోహపూరిత దాడిలో హమాస్‌ డిప్యూటీ నేత మృతి

Jan 3,2024 | 12:26

బీరూట్‌ : పాలస్తీనియన్‌లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న నరమేథం మంగళవారం లెబనాన్‌ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఇజ్రాయిల్‌ ద్రోహపూరిత దాడిలో హమాస్‌ డిప్యూటీ నేత సలేహ్  అల్‌ -అరూరీని…

యుటిఎఫ్‌ 12 గంటల పోరుబాట

Jan 3,2024 | 13:14

ప్రజాశక్తి-అంబేద్కర్‌ కోనసీమ : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో యుటిఎఫ్‌ ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పిఆర్‌సి, డిఎ చెల్లించాలని,…

హిండెన్‌ బర్గ్‌ నివేదికపై దర్యాప్తును సిట్‌కి బదిలీ చేయలేం : సుప్రీంకోర్టు

Jan 3,2024 | 11:52

న్యూఢిల్లీ :   అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ నివేదికపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)కి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు…

చర్లపల్లి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో పేలుడు..

Jan 3,2024 | 11:37

హైదరాబాద్‌: చర్లపల్లిలోని మధుసూదన్‌రెడ్డి నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్‌ హౌల్‌ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు…

వరుసగా మూడోసారి ఈడి సమన్లను దాటవేసిన కేజ్రీవాల్‌

Jan 3,2024 | 11:20

న్యూఢిల్లీ :    ఢిల్లీ లిక్కర్‌పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణకు హాజరుకావడం లేదని ఆప్‌ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌ ఈడి…