వార్తలు

  • Home
  • బైక్‌ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్‌ : మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌

వార్తలు

బైక్‌ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్‌ : మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌

Feb 2,2024 | 15:41

విజయవాడ: బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు…

ఆరు గ్యారంటీల అమలుపై చేతులెత్తేసిన సీఎం రేవంత్‌: కేటీఆర్‌

Feb 2,2024 | 15:06

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని…

నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్‌ సునీత

Feb 2,2024 | 14:55

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ ఫేస్‌ బుక్‌…

జ్ఞానవాపి మసీదు కమిటీ పిటిషన్‌పై విచారణ వాయిదా.. వారణాసిలో హై అలర్ట్

Feb 2,2024 | 15:07

న్యూఢిల్లీ :   జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజుమాన్‌ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు శుక్రవారం…

సైబర్‌ నేరాల బారిన పడుతున్నది అత్యధికంగా వారే : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

Feb 2,2024 | 14:43

హైదరాబాద్‌ : సైబర్‌ నేరాల కట్టడికి సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎంతో కఅషి చేస్తున్నదని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన…

పోలీసుల్ని’స్మ‌గ్ల‌ర్లు’గా మార్చిన జ‌గ‌న్ పాల‌న

Feb 2,2024 | 13:36

నారా లోకేష్ విమర్శ  ప్రజాశక్తి-మంగళగిరి :  ఆర్థిక నేరాల్లో ఆరితేరిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో కొంతమంది పోలీసులు స్మ‌గ్ల‌ర్లు, కిడ్నాప‌ర్లు, దొంగ‌లుగా మారుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన…

నెల్లూరు జిల్లాలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Feb 2,2024 | 13:07

ఆత్మకూరు : టిడిపి అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో శుక్రవారం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక…

వివాదాస్పద యుసిసి అమలుకు సిద్ధమైన ఉత్తరాఖండ్‌

Feb 2,2024 | 12:59

డెహ్రాడూన్‌ :    వివాదాస్పద ఏకరూప పౌరస్మృతి (యుసిసి)ని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. యుసిసి ముసాయిదాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ…