వార్తలు

  • Home
  • ఫ్రాన్స్‌లో రైతుల ఆందోళన ఉధృతం

వార్తలు

ఫ్రాన్స్‌లో రైతుల ఆందోళన ఉధృతం

Feb 26,2024 | 11:00

వ్యవసాయోత్పత్తుల ప్రదర్శన వద్ద నిరసనలు పారిస్‌: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని, వ్యవసాయ ప్రతికూల పర్యావరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫ్రెంచ్‌…

ఇజ్రాయెల్‌ సమస్యపై భారత్‌ మౌనం

Feb 26,2024 | 10:56

పాలస్తీనా సంఘీభావ సదస్సులో సుబాషిణి అలీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ భారతదేశాన్ని ”ఇజ్రాయెల్‌ , పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి స్థావరం”గా మార్చారని…

టికెట్‌ వచ్చిందని ఇగోలకు పోవద్దు

Feb 26,2024 | 11:59

జగన్‌ కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి పార్టీ నాయకులతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టికెట్‌ వచ్చిందనే అహంకారం (ఇగో)తో వ్యవహరిస్తే కుదరదని పార్టీ…

కర్నాటకలో టెంపో బోల్తా పడి ముగ్గురు మిరప రైతులు మృతి

Feb 26,2024 | 10:53

ప్రజాశక్తి-పెద్దకడబూరు (కర్నూలు) : కర్నాటకలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు మిరప రైతులు మృతి చెందారు. మండల పరిధిలోని నాగలాపురం…

మీడియా సమావేశం ద్వారానే ఎన్నికల ప్రకటన

Feb 26,2024 | 10:51

ఫేక్‌ పోల్‌ షెడ్యూల్‌పై ఎన్నికల సంఘం వివరణ న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినదిగా చెప్పబడుతున్న ఫేక్‌ షెడ్యూల్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటంపై ఎన్నికల…

గ్రూప్‌-2 ‘స్క్రీనింగ్‌’ ప్రశాంతం

Feb 26,2024 | 11:52

87 శాతం హాజరు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్‌)కు…

సౌత్‌ కరోలినా ప్రైమరీ ట్రంప్‌ కైవసం

Feb 26,2024 | 12:27

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోరులో మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది డొనాల్డ్‌ ట్రంప్‌ సౌత్‌ కరోలినా ప్రైమరీని…

పేదల ఇండ్ల కోసం పోరాటం – సిపిఎం నాయకుల గృహనిర్బంధం

Feb 26,2024 | 10:40

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : పేదలకిచ్చే ఇండ్లను సుదూర ప్రాంతాల్లో కాకుండా వారికి ఉపాధి కలిగే ప్రాంతాల్లోనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … నిరసన చేపట్టిన సిపిఎం నేతలను…

రాజ్యాల విస్తరణకే యుద్ధాలు

Feb 26,2024 | 12:04

చరిత్రకు సంఫ్‌ు, ముస్లింలీగ్‌ వక్రీకరణలు శివాజీ భారతజాతికి సింబల్‌ ఎస్‌వికె వెబినార్‌లో ప్రొఫెసర్‌ రాం పునియాని ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : రాజుల మధ్య జరిగిన యుద్ధాలు…