వార్తలు

  • Home
  • కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

వార్తలు

కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

Mar 16,2024 | 14:50

హైదరాబాద్‌ : కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి…

దేశద్రోహులు బిజెపి నాయకులు : సిపిఎం

Mar 16,2024 | 15:10

ప్రజాశక్తి-మంగళగిరి : దేశద్రోహులు బిజెపి నాయకులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మంగళగిరిలో సిఏఏ ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం…

బిఎస్‌పికి ప్రవీణ్‌కుమార్‌ గుడ్‌బై

Mar 16,2024 | 22:59

భవిష్యత్‌లో బిఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తా : ప్రవీణ్‌కుమార్‌ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : బహుజన్‌ సమాజ్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌…

కొత్తగా చేర్చిన నాలుగు తెగలకు 10 శాతం రిజర్వేషన్లు  

Mar 16,2024 | 14:31

శ్రీనగర్‌  :   గిరిజనుల (ఎస్‌టి) జాబితాలో కొత్తగా చేర్చిన నాలుగు తెగలకు 10 శాతం రిజర్వేషన్ల అమలును జమ్ముకాశ్మీర్‌ పరిపాలనా యంత్రాంగం ఆమోదించింది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో…

ఎపి భవన్‌ విభజన – హోం శాఖ ఉత్తర్వులు

Mar 16,2024 | 13:55

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ విభజన అంశం పరిష్కారమయ్యిందని తాజాగా హోం శాఖ బుధవారం అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్‌- జీకి ఎపి, తెలంగాణ రాష్ట్రాలు…

ఈరోజు కవిత, రేపు నువ్వో నేనో ? నాజీల కన్నా మోడి పాలన ఘోరం : ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌

Mar 16,2024 | 13:36

తెలంగాణ : ”ఈరోజు కవిత, రేపు నువ్వో నేనో ? నాజీల పాలన కన్నా మోడి పాలన ఘోరం” అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌…

సీటిచ్చినా.. లేకున్నా ఎన్నికలో బరిలో ఉంటా : పోతిన మహేష్‌

Mar 16,2024 | 12:52

విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…

బిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది : మోడి

Mar 16,2024 | 13:08

నాగర్‌ కర్నూల్‌ : బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ప్రధాని మోడి ఎద్దేవా చేశారు. శనివారం నాగర్‌ కర్నూల్‌ లో నిర్వహించిన…

ఇస్లామోఫోబియాపై పాక్‌ తీర్మానం

Mar 17,2024 | 00:39

 ఓటింగ్‌కు భారత్‌ దూరం ఐక్యరాజ్య సమితి : ఇస్లామోఫోబియాపై పాకిస్తాన్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. హిందూవాదం, బౌద్ధవాదం, సిక్కు, ఇతర మత విశ్వాసాలకు…