వార్తలు

  • Home
  • సిఎఎపై నోరుమెదపరేం?

వార్తలు

సిఎఎపై నోరుమెదపరేం?

Mar 14,2024 | 07:41

 టిడిపి, జనసేన, వైసిపిలకు వి శ్రీనివాసరావు సూటి ప్రశ్న ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ‘బిజెపి 2019లో చేసిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)పై దేశమంతా ఆనాడే…

ప్రత్తిపాటి శరత్‌ పోలీసు కస్టడీకి హైకోర్టు నిరాకరణ

Mar 13,2024 | 15:02

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు వేసిన పిటిషన్‌ను ఉన్నత…

వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం ఖాయం : పెద్దిరెడ్డి

Mar 13,2024 | 14:46

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలవడం ఖాయం అనిమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి…

నాలుగు స్థానాల్లో పోటీకి సిద్ధమైన ఎన్‌సిపి

Mar 13,2024 | 15:11

ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై మహారాష్ట్రలో ఎన్‌డిఎ మిత్రపక్షాలైన ఎన్‌సిపి, శివసేనల పార్టీల మధ్య ఎట్టలకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. కేంద్ర హోంమంత్రి…

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Mar 13,2024 | 14:29

ఉత్తరాఖండ్‌: వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన…

సంగంబండ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రులు

Mar 13,2024 | 14:23

హైదదరాబాద్‌ : నారాయణపేట జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో…

‘కలలకు రెక్కలు’ పథకం ప్రారంభించిన చంద్రబాబునాయుడు

Mar 13,2024 | 22:22

అమరావతి: అమరావతిలో పేద విద్యార్థినుల ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పించేలా టీడీపీ చేయూతను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కలలకు రెక్కల పథకంలో భాగంగా విద్యార్ధినులతో రిజిస్ట్రేషన్‌…

బిజెపిలోకి చేరిన కాంగ్రెస సీనియర్‌ నేత పద్మాకర్‌ వాల్వి

Mar 13,2024 | 14:11

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష, అధికార పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి రెండు పార్టీల్లోనూ సీనియర్‌ నేతలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా…

సామూహిక కాల్పుల్లో ఆహారం కోసం ఎదురుచూస్తున్న 11 మంది మృతి

Mar 13,2024 | 14:03

గాజా : కాల్పుల విరమణపై ఆశలు కోల్పోయిన గాజా నగరంలో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభించినప్పటికీ ఇజ్రాయెల్‌ మారణహోమం కొనసాగిస్తూనే వుంది. ఆకలి తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న…