వార్తలు

  • Home
  • నేడు ఎమ్మెల్సీ కవిత భర్తను విచారించనున్న ఈడీ

వార్తలు

నేడు ఎమ్మెల్సీ కవిత భర్తను విచారించనున్న ఈడీ

Mar 18,2024 | 11:22

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. కవితకు ఏడు రోజులు కస్టడీని కోర్టు…

ఇడి సమన్లను దాటవేసిన కేజ్రీవాల్‌

Mar 19,2024 | 00:05

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లను దాటవేశారు. ఢిల్లీ జలబోర్డులో అవతవకలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆదివారం ఇడి సమన్లు…

వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం : లోకేశ్‌

Mar 18,2024 | 11:08

మంగళగిరి (గుంటూరు) : వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మంగళగిరి ఎల్‌ఈపీఎల్‌ అపార్టుమెంట్‌ వాసులతో సోమవారం…

అక్రమంగా అరెస్టు చేశారు : సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌

Mar 18,2024 | 10:54

న్యూఢిల్లీ : తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ … న్యూఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.…

గుండె పోటుతో ఏఎస్ఐ మృతి

Mar 18,2024 | 10:53

ప్రజాశక్తి-బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లిలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి సుమారు 11.56 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. ఏఎస్ఐ పిటీఎం మండలం, చండ్రాయునిపల్లి సరిహద్దు…

దోమలచక్రం నిప్పు దుప్పటికి అంటుకొని యాచకుడు సజీవదహనం

Mar 18,2024 | 10:37

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : దోమల చక్రం నిప్పు దుప్పటికి అంటుకొని యాచకుడు సజీవదహనమైన విషాద ఘటన ఆదివారం అర్థరాత్రి గుంటూరులో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక…

APPSC GROUP 1 -ఐఫోన్‌తో ప్రశ్నాపత్రం స్కాన్‌ – పట్టుబడ్డ సిఐ కుమారుడు

Mar 18,2024 | 10:28

ఒంగోలు (ప్రకాశం) : సిఐ కుమారుడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కాపీయింగ్‌కు యత్నిస్తూ పట్టుబడిన ఘటన ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు…

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 | 12:58

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు…

గాయని మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం

Mar 18,2024 | 09:49

తెలంగాణ : ప్రముఖ గాయని మంగ్లీకి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్‌ మండలం తొండుపల్లి సమీపంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డిసిఎం ఢకొీట్టింది. శంషాబాద్‌ పోలీసుల…