నేడు ఎమ్మెల్సీ కవిత భర్తను విచారించనున్న ఈడీ
తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. కవితకు ఏడు రోజులు కస్టడీని కోర్టు…
తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. కవితకు ఏడు రోజులు కస్టడీని కోర్టు…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లను దాటవేశారు. ఢిల్లీ జలబోర్డులో అవతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆదివారం ఇడి సమన్లు…
మంగళగిరి (గుంటూరు) : వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. మంగళగిరి ఎల్ఈపీఎల్ అపార్టుమెంట్ వాసులతో సోమవారం…
న్యూఢిల్లీ : తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ … న్యూఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.…
ప్రజాశక్తి-బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లిలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి సుమారు 11.56 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. ఏఎస్ఐ పిటీఎం మండలం, చండ్రాయునిపల్లి సరిహద్దు…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : దోమల చక్రం నిప్పు దుప్పటికి అంటుకొని యాచకుడు సజీవదహనమైన విషాద ఘటన ఆదివారం అర్థరాత్రి గుంటూరులో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక…
ఒంగోలు (ప్రకాశం) : సిఐ కుమారుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్కు యత్నిస్తూ పట్టుబడిన ఘటన ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు…
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు…
తెలంగాణ : ప్రముఖ గాయని మంగ్లీకి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డిసిఎం ఢకొీట్టింది. శంషాబాద్ పోలీసుల…