వార్తలు

  • Home
  • విరుపాపురం గ్రామంలో కేంద్ర కరువు బృందం పర్యటన

వార్తలు

విరుపాపురం గ్రామంలో కేంద్ర కరువు బృందం పర్యటన

Dec 13,2023 | 22:16

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కర్నూల్ జిల్లా ఆదోని మండలం పరిధిలో విరుపాపురం గ్రామంలో మిరప, టమోటా పంట పొలాలను పరిశీలించి, అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో…

అంగన్‌వాడీల న్యాయపోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు : అచ్చెన్న

Dec 13,2023 | 14:39

అమరావతి: అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎలా చేస్తారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంగన్‌వాడీల న్యాయపోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు…

గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Dec 13,2023 | 14:34

 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేష్ చేసుకున్నట్లు ఆరోపణ శామీర్‌పేట : మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది.…

ధర్నాను విరమించకపోతే మహిళా పోలీసులే నిర్వహిస్తారు : అంగన్వాడీలకు ఎంపిడిఒ హెచ్చరిక

Dec 13,2023 | 16:17

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (ఏలూరు) : అంగన్వాడి సిబ్బంది ధర్నాను విరమించకపోతే ప్రతీరోజూ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తారని ఎంపిడిఒ హెచ్చరించారు. బుధవారం…

పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. లోక్ సభలోకి చొరబడ్డ దుండగులు

Dec 13,2023 | 14:47

 లోక్ సభలోకి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు  ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు.…

ఉల్లి ఎగుమతులను సమర్థించుకున్న కేంద్రం

Dec 13,2023 | 13:32

 న్యూఢిల్లీ :    ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కొన్ని సమయాల్లో తగిన ధరలకు అవసరమైన వస్తువులను అందించేందుకు భారత వినియోగదారులకే ప్రాధాన్యతనిస్తుందని కేంద్రం…

” కాంగ్రెస్‌ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట ” : కెటిఆర్‌

Dec 13,2023 | 13:26

తెలంగాణ : ” కాంగ్రెస్‌ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట ” అని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన మీడియాతో…

కడుపునొప్పితో ఆసుపత్రికి మహిళ… షాకైన డాక్టర్లు..! ట్విస్ట్‌ ఏంటంటే..!

Dec 13,2023 | 13:12

ఫ్రాన్స్‌ : ” తీవ్రంగా కడుపునొప్పి అంటూ … మహిళ ఆసుపత్రికి వెళ్లింది… స్కానింగ్‌ చేసి చూసిన డాక్టర్లు షాకయ్యారు..! ” ఇంతకీ ఆ ట్విస్ట్‌ ఏంటంటే…

బెంగళూరులో ఆరు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు

Dec 13,2023 | 13:07

బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద…