వార్తలు

  • Home
  • పోరాడే వారిని ఎన్నుకోండి

వార్తలు

పోరాడే వారిని ఎన్నుకోండి

May 5,2024 | 23:32

 సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యలను పరిష్కరించని వారికి ఓటు వేయొద్దని, ప్రజల కోసం పోరాడే సిపిఎం నేతలను గెలిపిస్తే జనానికి మేలు జరుగుతుందని…

తిరుపతి- చెన్నై మధ్య ‘వందే భారత్‌’

May 6,2024 | 01:31

 రెండు నెలలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : వందే భారత్‌ రైళ్లకు మనదేశంలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను…

బాబు..జగన్‌..పవన్‌..బిజెపి తొత్తులు..!

May 5,2024 | 22:34

ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించండి కోవూరు సభలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,…

వడదెబ్బతో ముగ్గురు మృతి

May 5,2024 | 22:31

ప్రజాశక్తి – యంత్రాంగం : ఎండ వేడిమి, వడగాలులకు తాళలేక ఆదివారం ముగ్గురు మృతి చెందారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.…

చెరకు రైతులను ఆదుకుంటాం

May 5,2024 | 22:23

ముస్లింల భద్రతకు కూటమి భరోసా పొన్నూరు, తునిలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : తాండవ సుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి చెరకు రైతులను ఆదుకుంటామని…

ఫిర్యాదులపై చర్యలేవీ? : ఇసిని ప్రశ్నించిన టిడిపి

May 5,2024 | 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ఎన్నికల కమిషన్‌ను టిడిపి నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి…

ఉక్కు ప్రయివేటీకరణతో కార్మికులకు తీవ్ర నష్టం

May 5,2024 | 22:16

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటుపరమైతే కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కెఎస్‌ఎన్‌.రావు,…

ఎన్‌టిఆర్‌తోనే వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత

May 5,2024 | 21:44

ఎస్‌టి సాధన కోసం చట్టసభల్లో మాట్లాడుతా  వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో బాలకృష్ణ ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) :మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి…

ప్రజాస్వామ్య పరిరక్షణకే ఇండియా వేదిక

May 5,2024 | 21:41

 ఏలూరు రోడ్‌షోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ…