పెళ్లి బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం
ఘాజీపూర్ : ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఘాజీపూర్లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా..…
ఘాజీపూర్ : ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఘాజీపూర్లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా..…
సూరత్ (గుజరాత్) : రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే.. టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది…
రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రజాశక్తి-కడప : వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. కలెక్టరేట్లోని సి-సెక్షన్లో…
చండీగఢ్ : దేశవ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను సోమవారం గురుగ్రామ్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. వీటిల్లో…
తెలంగాణ : హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కరీంనగర్లో ఆయనపై కేసు…
కోల్కతా : లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంటుందన్నది సాధారణ విషయమే. అసెంబ్లీ అయినా, లోక్సభ ఎన్నికల్లో అయినా..అభ్యర్థులు తమ బలాబలాల నిరూపణకు ఒక్కోసారి కుటుంబ…
ప్రజాశక్తి-విజయవాడ : సుప్రీం కోర్టు రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని, అదనపు సమయం కేటాయించలేమని ఎస్బిఐకి ఆదేశాలు ఇవ్వడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం…
ఆరో పేరును ప్రకటించిన జనసేన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి కందుల దుర్గేష్ పేరును జనసేన పార్టీ సోమవారం ప్రకటించింది. తెలుగుదేశం,…
పులివెందుల (వైఎస్ఆర్ కడప) : పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రిని ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సోమవారం ప్రారంభించారు. పులివెందులలో వైఎస్అర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని సిఎం…