వార్తలు

  • Home
  • పెళ్లి బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

వార్తలు

పెళ్లి బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

Mar 11,2024 | 16:28

ఘాజీపూర్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఘాజీపూర్‌లో విద్యుత్‌ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా..…

Jairam Ramesh : టిడిపి, జనసేనలతో బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకుంది? : జైరాం రమేష్‌

Mar 11,2024 | 16:29

సూరత్‌ (గుజరాత్‌) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే.. టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది…

వైఎస్‌ఆర్‌ కలెక్టరేట్‌లో ఎసిబి దాడులు

Mar 11,2024 | 20:12

రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రజాశక్తి-కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సి-సెక్షన్‌లో…

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న మోడీ

Mar 11,2024 | 14:13

చండీగఢ్‌ : దేశవ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను సోమవారం గురుగ్రామ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. వీటిల్లో…

BRS ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు

Mar 11,2024 | 13:20

తెలంగాణ : హుజూరాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కరీంనగర్‌లో ఆయనపై కేసు…

LokSabha election: ఒకే స్థానం నుంచి పోటీకి దిగిన మాజీ భార్యభర్తలు

Mar 11,2024 | 12:57

కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంటుందన్నది సాధారణ విషయమే. అసెంబ్లీ అయినా, లోక్‌సభ ఎన్నికల్లో అయినా..అభ్యర్థులు తమ బలాబలాల నిరూపణకు ఒక్కోసారి కుటుంబ…

CPM: సుప్రీం ఆదేశాలపై సిపిఎం హర్షం 

Mar 11,2024 | 15:01

ప్రజాశక్తి-విజయవాడ : సుప్రీం కోర్టు రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని, అదనపు సమయం కేటాయించలేమని ఎస్‌బిఐకి ఆదేశాలు ఇవ్వడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం…

నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌

Mar 11,2024 | 20:18

 ఆరో పేరును ప్రకటించిన జనసేన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి కందుల దుర్గేష్‌ పేరును జనసేన పార్టీ సోమవారం ప్రకటించింది. తెలుగుదేశం,…

Pulivendulaలో డాక్టర్‌ వైఎస్సార్‌ సర్వజన ఆసుపత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

Mar 11,2024 | 12:58

పులివెందుల (వైఎస్‌ఆర్‌ కడప) : పులివెందులలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సర్వజన ఆసుపత్రిని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సోమవారం ప్రారంభించారు. పులివెందులలో వైఎస్‌అర్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిని సిఎం…