వార్తలు

  • Home
  • నరసరావుపేటలోనూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టిడిపి అనుయాయుల దాడి

వార్తలు

నరసరావుపేటలోనూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టిడిపి అనుయాయుల దాడి

May 13,2024 | 17:12

పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నరసరావుపేటలో సోమవారం సాయంత్రం టిడిపి అనుయాయులు హడావుడి సృష్టించారు. ఇక్కడి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు అనుయాయులు సిట్టింగ్‌ ఎమ్మెల్యే,…

పల్నాడులో ఫ్యాక్షన్‌ పంజా…

May 13,2024 | 17:55

గృహ నిర్బంధంలో మాచర్ల అభ్యర్థులు ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ పల్నాడుప్రాంతంలో అందరూ ఊహించినట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల అనుయాయుల మధ్య ఎన్నికల సందర్భంగా సోమవారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.…

జనసేనకు ఓటేసుకోని పవన్

May 13,2024 | 16:29

మంగళగిరి : జనసేన పార్టీ అధినేత, పిఠాపురంలో టిడిపి, బిజెపి బలపర్చిన కె.పవన్‌కళ్యాణ్‌ తన పార్టీ గుర్తుకు ఓటేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆయన ఓటు మంగళగిరిలోని…

Lok Sabha elections: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌

May 13,2024 | 16:25

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. 10 రాష్ట్రాలు,…

ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్‌ వీడియో

May 13,2024 | 16:11

హైదరాబాద్‌ :    కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…

AP Elections: ఎపిలో 3గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:55

అమరావతి :   ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పలు…

Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:44

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల 4వదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది.…

వైసిపిపై టిడిపి దాడులు

May 13,2024 | 15:03

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి శ్రేణులు దాడిచేశారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని…

ఎండల్లోనూ…హుషారుగా ఓటింగ్

May 13,2024 | 15:10

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం…