వార్తలు

  • Home
  • గాల్లో కల్లోలం.. విమానంలో తీవ్ర కుదుపులు

వార్తలు

గాల్లో కల్లోలం.. విమానంలో తీవ్ర కుదుపులు

May 22,2024 | 11:05

 ఒకరి మృతి – 30 మందికి గాయాలు బ్యాంకాక్‌ : గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో కల్లోలం తలెత్తింది. భారీ కుదుపులతో విమానంలో ఉన్న ప్రయాణికులు విలవిల్లాడిపోయారు.…

ఇవిఎమ్‌ను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి!

May 22,2024 | 10:45

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రం (202) నెంబరు బూత్‌లో స్ధానిక…

సిసిఎస్‌ ఎసిపి ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

May 22,2024 | 09:56

తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో … సెంట్రల్‌ క్రైం స్టేషన్‌లో ఏసీపీగా పని చేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఎసిబి అధికారులు…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ సిఎం

May 22,2024 | 09:44

తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…

హజ్‌ యాత్రకు మూడు ప్రత్యేక విమానాలు

May 22,2024 | 09:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…

23 నుంచి పాలిసెట్‌ అడ్మిషన్స్‌

May 22,2024 | 09:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌ 2024 అడ్మిషన్‌ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను…

బంగాళా ఖాతంలో అల్పపీడనం

May 22,2024 | 09:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి బంగాళాఖాతంలో బుదవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి…

స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం

May 22,2024 | 09:17

న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన…

రైసికి కన్నీటి వీడ్కోలు – తబ్రీజ్‌లో లక్షలాది మంది నివాళి

May 22,2024 | 09:16

– నేడు టెహ్రాన్‌కు భౌతికకాయం – రేపు మషాద్‌లో ఖననం తబ్రీజ్‌ : ప్రియతమ నేతను కడసారి వీక్షించేందుకు లక్షలాది మంది ఇరానీయన్లు తజ్రీజ్‌కు పోటెత్తారు. ఆదివారం…