ఎంపి పదవికి టిఎంసి నేత మిమిచక్రవర్తి రాజీనామా
కోల్కతా : ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి…
కోల్కతా : ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి…
శ్రీనగర్ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. గురువారం నిర్వహించిన…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెబల్ ఎమ్మెల్యేల విచారణ, చర్యలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు ముగ్గురు వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు..…
జకార్తా : అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనధికారిక ఓట్ల లెక్కింపుల్లో ప్రత్యర్థులపై ఆయన గణనీయమైన ఆధిక్యాన్ని చూపినట్లు సంబంధిత…
చిత్రకూట్ (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్ చిత్రకూట్లోని బుందేల్ఖండ్ గౌరవ్ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. పండుగ…
అమరావతి: వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఏపీలో జరుగుతున్న…
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సబ్బారెడ్డి, మేడా…
అమరావతి : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ ఎస్సై- 1 సూర్య భగవాన్ తనిఖీలు…
సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వివరాలను వెల్లడించారు. ఖమ్మం…