అప్పుల బాధతో బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం
నెల్లూరు జిల్లా కావలిలో ఘటన చిన్నారుల పరిస్థితి విషమం ప్రజాశక్తి-కావలి : అప్పుల బాధను తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో…
నెల్లూరు జిల్లా కావలిలో ఘటన చిన్నారుల పరిస్థితి విషమం ప్రజాశక్తి-కావలి : అప్పుల బాధను తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో…
సింగరేణి : సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ…
జపాన్ : తీవ్ర భూకంపాల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను జపాన్ ఉపసంహరించుకుంది. అన్ని సునామీ హెచ్చరికలు, సూచనలు, సలహాలను ఎత్తివేసినట్టు జపాన్ వాతావరణ…
మరో వారం రోజులపాటు ఇదే తీరు ఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు…
బీజింగ్: రష్యాతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకోవడం, విస్తరింపజేయడం రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చైనా అధ్యక్షుడు సీ జిన్పింగ్ ఉద్ఘాటించారు. గత మూడేళ్లలో చైనా-రష్యా…
గాజా : కొత్త సంవత్సరం తొలి రోజున గాజాపై ఇజ్రాయిల్ సైన్యం దాడులు కొనసాగాయి. గత 24 గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్ బాంబు దాడుల్లో 156 మంది…
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తన ప్రజలకు అండగా ఉంది ప్రతి పౌరుడి ప్రాథమిక అవసరాలకు హామీ ఇవ్వొచ్చని నిరూపించింది వ్యవసాయాభివృద్ధిలో భూ సంస్కరణల కీలక పాత్ర…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట – మున్సిపల్ ఎంప్లాయీస్, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద…
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ సబ్ వేరియంట్ జెఎన్-1 మొత్తం 196 కేసులు నమోదయ్యాయి. వేరియంట్ ఉనికిని గుర్తించిన రాష్ట్రాల జాబితాలో ఒడిషా కూడా చేరింది. పది…