వార్తలు

  • Home
  • అప్పుల బాధతో బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం

వార్తలు

అప్పుల బాధతో బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం

Jan 2,2024 | 11:55

నెల్లూరు జిల్లా కావలిలో ఘటన చిన్నారుల పరిస్థితి విషమం ప్రజాశక్తి-కావలి : అప్పుల బాధను తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో…

సింగరేణి సీఎండీగా బలరాం నాయక్‌

Jan 2,2024 | 11:33

సింగరేణి : సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ…

జపాన్‌ భూకంపం.. సునామీ హెచ్చరికల ఉపసంహరణ

Jan 2,2024 | 11:25

జపాన్‌ : తీవ్ర భూకంపాల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను జపాన్‌ ఉపసంహరించుకుంది. అన్ని సునామీ హెచ్చరికలు, సూచనలు, సలహాలను ఎత్తివేసినట్టు జపాన్‌ వాతావరణ…

పొగమంచు ప్రభావం.. ఆలస్యంగా నడుస్తున్న 26 రైళ్లు..

Jan 2,2024 | 11:01

మరో వారం రోజులపాటు ఇదే తీరు ఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు…

రష్యాతో బంధం నిరంతరం బలోపేతం : జిన్‌పింగ్‌

Jan 2,2024 | 10:53

బీజింగ్‌: రష్యాతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకోవడం, విస్తరింపజేయడం రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. గత మూడేళ్లలో చైనా-రష్యా…

కేరళలో మెరుగైన జీవన ప్రమాణం

Jan 2,2024 | 10:42

దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తన ప్రజలకు అండగా ఉంది ప్రతి పౌరుడి ప్రాథమిక అవసరాలకు హామీ ఇవ్వొచ్చని నిరూపించింది వ్యవసాయాభివృద్ధిలో భూ సంస్కరణల కీలక పాత్ర…

మున్సిపల్‌ కార్మికులకు బెదిరింపులు

Jan 2,2024 | 10:36

ప్రజాశక్తి-సూళ్లూరుపేట – మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద…

196 సబ్‌ వేరియంట్‌ కేసులు

Jan 2,2024 | 10:23

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జెఎన్‌-1 మొత్తం 196 కేసులు నమోదయ్యాయి. వేరియంట్‌ ఉనికిని గుర్తించిన రాష్ట్రాల జాబితాలో ఒడిషా కూడా చేరింది. పది…