వార్తలు

  • Home
  • రీపోలింగ్ పై నేడు హైకోర్టులో విచారణ

వార్తలు

రీపోలింగ్ పై నేడు హైకోర్టులో విచారణ

May 23,2024 | 09:44

అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన…

జామియా మిలియా అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌ నియామకం

May 23,2024 | 08:43

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహ్మద్ షకీల్‌ను అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది. ఢిల్లీ హైకోర్టు ఎక్బాల్ హుస్సేన్ నియామకాన్ని రద్దు చేసి ఒక వారంలోపు తాజా…

పిఎం ఆర్థిక సలహాదారుని వ్యాఖ్యలపై సుప్రీం

May 23,2024 | 07:44

ఢిల్లీ : న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘‘న్యాయమూర్తులు…

ఆస్ట్రేలియాలో మొదటి మానవ ‘బర్డ్ ఫ్లూ’ కేసు

May 23,2024 | 07:07

కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో మొదటి మానవ ‘బర్డ్ ఫ్లూ’ కేసు నమోదు అయింది. మీడియా నివేదిక ప్రకారం, కొన్ని వారాల క్రితం భారతదేశంలో ఉన్నప్పుడు ఒక చిన్నారిలో హ్యూమన్…

Scam: అదానీ బొగ్గు కుంభకోణం

May 23,2024 | 06:28

తక్కువ గ్రేడ్‌ సరఫరాతో భారీ మోసం రూ.3 వేల కోట్లకు పైగా మేత  ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలకు తీవ్ర నష్టం న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి…

సామాన్యుడికి ఊరటేది?

May 23,2024 | 08:46

చమురు ధరలు తగ్గినా ఒరిగిందేమీ లేదు లాభాలు దండుకుంటున్న ఆయిల్‌ కంపెనీలు డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కాసుల పంట న్యూఢిల్లీ : మార్చి 31తో అంతమైన…

ఉద్యోగ కల్పనపై కహానీలు

May 23,2024 | 01:30

యువతకు అనేక అవకాశాలు కల్పించామన్న మోడీ అదేమీ లేదన్న యువతరం ఖాళీల భర్తీపై ఆసక్తి చూపని ప్రభుత్వం 8 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు న్యూఢిల్లీ :…

‘రియల్‌’ దారెటు?

May 23,2024 | 00:50

విశాఖవైపా… అమరావతిలోనా రెరడుచోట్లా భూ లావాదేవీలపై ఆరా నాలుగో తేదీ కోసం ఎదురుచూపు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :రాష్ట్రంలో నిర్లిప్తంగా సాగుతున్న రియల్‌ ఎస్టేట్‌…

ఆరో దశలో ఎవరికి మొగ్గు?

May 23,2024 | 00:45

25న ఏడు రాష్ట్రాల్లో 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ బరిలో 889 మంది అభ్యర్థులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది.…