వార్తలు

  • Home
  • ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్‌ వీడియో

వార్తలు

ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్‌ వీడియో

May 13,2024 | 16:11

హైదరాబాద్‌ :    కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…

AP Elections: ఎపిలో 3గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:55

అమరావతి :   ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పలు…

Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:44

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల 4వదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది.…

వైసిపిపై టిడిపి దాడులు

May 13,2024 | 15:03

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి శ్రేణులు దాడిచేశారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని…

ఎండల్లోనూ…హుషారుగా ఓటింగ్

May 13,2024 | 15:10

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం…

Lok Sabha polls : 11గంటల సమయానికి 24 శాతం ఓటింగ్‌ నమోదు

May 13,2024 | 14:13

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. ఎపిలో…

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్‌

May 13,2024 | 13:33

అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…

ఇవిఎంల మొరాయింపుతో కొన్నిచోట్ల ఓటింగ్‌ ఆలస్యం

May 14,2024 | 00:00

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ రెంటచింతలలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి నేతలు పరస్పరంగా దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సత్తెనపల్లి పట్టణంలో శాలివాహన…