ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్ వీడియో
హైదరాబాద్ : కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…
హైదరాబాద్ : కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…
అమరావతి : ఎపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పలు…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల 4వదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) తెలిపింది.…
అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి శ్రేణులు దాడిచేశారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని…
ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు సోమవారం…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) తెలిపింది. ఎపిలో…
అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…
ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ రెంటచింతలలోని పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి నేతలు పరస్పరంగా దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సత్తెనపల్లి పట్టణంలో శాలివాహన…
అమరావతి : ఎపి, తెలంగాణల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎపిలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 9.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు.…