వార్తలు

  • Home
  • మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

వార్తలు

మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Jan 2,2024 | 16:07

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైల్వే లైన్‌ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం…

టైరు పేలి మరో కారును డీకొన్న కారు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

Jan 2,2024 | 15:53

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో…

గతేడాది టీటీడీకి రూ. 1403.74 కోట్లు ఆదాయం

Jan 2,2024 | 15:15

తిరుమల : గతేడాది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది యాత్రికులు దర్శించుకోగా హుండీ ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.…

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం భట్టి

Jan 2,2024 | 15:07

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా నిల్చని ప్రయాణించారు. న్యూ ఇయర్‌ సందర్భంగా సోమవారం…

తమిళనాడులో మోడీ పర్యటన

Jan 2,2024 | 15:30

చెన్నై : ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొదటగా ఆయన…

ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన కార్మికుల కళారూపం

Jan 2,2024 | 15:16

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట…

హైదరాబాద్‌లోని పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు

Jan 2,2024 | 14:48

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. దీంతో స్టాక్‌ ఉన్న పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరిగింది. స్టాక్‌…

5 నుంచి ఆ టీఎస్‌ఆర్టీసీ బస్సుల బంధు

Jan 2,2024 | 14:40

హైదరాబాద్‌: ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం అద్దె బస్సుల ఓనర్లు మీడియాతో…

న్యూఇయర్‌ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే అత్యుత్సాహం

Jan 2,2024 | 14:29

కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. యువతతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కొత్త సంవత్సరం వేడుకల్లో హుషారుగా పాల్గన్నారు. న్యూఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని…