వార్తలు

  • Home
  • సైనిక్‌ స్కూళ్లలో కాషాయీకరణ ఆపండి! – సిపిఎం పొలిట్‌బ్యూరో

వార్తలు

సైనిక్‌ స్కూళ్లలో కాషాయీకరణ ఆపండి! – సిపిఎం పొలిట్‌బ్యూరో

Apr 3,2024 | 23:01

న్యూఢిల్లీ : సైనిక్‌ స్కూళ్లలో కాషాయీకరణ యత్నాలను విరమించుకోవాలని, వాటి జాతీయ, లౌకిక స్వభావాన్ని నిలబెట్టాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం…

13కు చేరిన మావోయిస్టుల మృతులు

Apr 3,2024 | 22:48

ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ కర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య బుధవారానికి…

Taiwan: తైవాన్‌లో తీవ్ర భూకంపం

Apr 3,2024 | 22:27

– 9 మంది మృతి, 900 మందికి పైగా గాయాలు – డజన్ల సంఖ్యలో గల్లంతు ా పేకమేడల్లా కూలిన భవనాలు హ్యులిన్‌ (తైవాన్‌) : గత…

ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇవ్వడానికి ఇబ్బందేమిటీ?

Apr 3,2024 | 22:20

– ట్విట్టర్‌ వేదికగా సిఎస్‌ను ప్రశ్నించిన పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల దగ్గర పింఛను ఇవ్వడానికి ఉన్న ఇబ్బందేమిటని జనసేన పార్టీ…

నిధుల దుర్వినియోగం అభియోగాలపై పిల్‌

Apr 3,2024 | 22:02

ప్రజాశక్తి-అమరావతి:ఎపి మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో అక్రమాలు, జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధుల దుర్వినియోగం అభియోగాలపై తదుపరి చర్యలను నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సీనియర్‌…

అస్వస్థతకు గురైన పవన్‌ కల్యాణ్‌

Apr 3,2024 | 21:59

– తెనాలి, నెలిమర్ల పర్యటన రద్దు ప్రజాశక్తి – తెనాలి, నెల్లిమర్ల :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో…

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

Apr 3,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంతో తన అస్మదీయులకు చెల్లించేందుకు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల…

గల్లంతైన మత్స్యకారులు క్షేమం

Apr 3,2024 | 21:52

ప్రజాశక్తి -భోగాపురం, విశాఖ కలెక్టరేట్‌ :విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు బుధవారం ఉదయం…

తల్లుల దాతృత్వం వెలకట్టలేనిది

Apr 3,2024 | 21:50

– రోటరీ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభోత్సవంలో వక్తలు ప్రజాశక్తి -తిరుపతి :అవసరమైన చంటి బిడ్డలకు ముర్రు పాలు ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతున్న తల్లుల దాతృత్వం…