వార్తలు

  • Home
  • తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

వార్తలు

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 4,2024 | 14:31

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు…

నేటి నుంచి ఈ నెల 11 వరకు.. 23 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

Feb 4,2024 | 14:24

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ వాసులకు ఎంఎంటీఎస్‌ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పనుల…

ప్రకాశం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 13 మందికి గాయాలు

Feb 4,2024 | 14:08

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో…

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం : సిఎం రేవంత్‌ రెడ్డి

Feb 4,2024 | 13:57

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది.…

మెట్టుగూడలో రెడీమిక్స్‌ లారీ బీభత్సం

Feb 4,2024 | 13:15

మెట్టుగూడ (హైదరాబాద్‌) : మెట్టుగూడ లో లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడజాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఉదయం 5:25 నిమిషాల సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో…

డీఎస్పీల బదిలీలపై.. సీఈసీకి అచ్చెన్న ఫిర్యాదు

Feb 4,2024 | 13:02

ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల్లో వైసిపి లబ్ధి చేకూర్చేలా డీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. 42 మంది బదిలీలపై…

36 హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు..!

Feb 4,2024 | 12:50

వాషింగ్టన్‌ (అమెరికా) : హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా … హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో అమెరికా సహా 12 దేశాలు…

భువనగిరి ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

Feb 4,2024 | 12:46

హైదరాబాద్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ బాలికల వసతి గహంలో విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు వసతి గృహంలో గదిలో ఫ్యాన్‌కు…

వెంకయ్య, చిరంజీవిని సత్కరించిన సీఎం రేవంత్‌

Feb 4,2024 | 12:59

హైదరాబాద్‌: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…