వార్తలు

  • Home
  • కోటి టన్నుల ‘అక్రమ టెండర్’ ను రద్దు చేయాలి

వార్తలు

కోటి టన్నుల ‘అక్రమ టెండర్’ ను రద్దు చేయాలి

Feb 2,2024 | 16:43

బరైటీస్ అక్రమ టెండర్ పై సిపిఎం డిమాండ్  ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మంగంపేట బెరైటీస్ అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు…

మల్కాజ్‌గిరి ఎంపి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం బండ్ల గణేశ్‌ దరఖాస్తు

Feb 2,2024 | 12:47

తెలంగాణ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … కాంగ్రెస్‌ పార్టీ ఎంపి టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. ఇప్పటివరకు మొత్తం 45 మంది ఆశావహులు…

ఫ్లోరిడాలో కూలిన విమానం..

Feb 2,2024 | 12:35

తల్లాహస్సీ :    ఫ్లోరిడాలోని ట్రైలర్‌ పార్క్‌లో గురువారం రాత్రి ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. సింగిల్‌ ఇంజిన్‌తో…

6న సర్పంచుల “చలో అసెంబ్లీ”

Feb 2,2024 | 12:21

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం ప్రజాశక్తి-విజయవాడ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 6న సర్పంచుల “చలో అసెంబ్లీ” ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్…

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్‌

Feb 2,2024 | 13:22

విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది.…

ఐదు రోజుల ఇడి కస్టడీకి హేమంత్‌ సోరెన్‌

Feb 3,2024 | 11:09

హైదరాబాద్‌కు 43మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో/రాంచీ రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ను ఐదు రోజుల ఇడి కస్టడీకి అనుమతిస్తూ…

సెలవుపెట్టి మరీ గంజాయి తరలించారు – ఎపి పోలీసులిద్దరు అరెస్ట్‌

Feb 2,2024 | 12:07

బాచుపల్లి (తెలంగాణ) : హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఎపికి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఎపి ఎస్‌పి కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌…

తిరుమలలో ఎల్.ఎన్.జి స్టేషన్లు

Feb 2,2024 | 11:53

ప్రజాశక్తి-తిరుమల :  త్వరలో ఎల్.ఎన్.జి స్టేషన్ ను ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ప్రైవేటు ఆహార…

బడ్జెట్‌లో రైతాంగానికి ద్రోహం : మాజీ ఎంపి వడ్డే శోభనాద్రీశ్వరరావు

Feb 2,2024 | 11:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పి రైతులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టుబానిసలుగా చేసే విధానాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడం…