వార్తలు

  • Home
  • పిఠాపురంలో రామ్‌చరణ్‌, తన తల్లి సురేఖ పర్యటన

వార్తలు

పిఠాపురంలో రామ్‌చరణ్‌, తన తల్లి సురేఖ పర్యటన

May 11,2024 | 17:50

పిఠాపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు రామ్‌…

జగన్‌ రాయలసీమకు చేసిందేమీలేదు

May 11,2024 | 16:59

నంద్యాలలో మాజీ సిఎం చంద్రబాబు ప్రజాశక్తి-నంద్యాల రాయలసీమకు సిఎంగా వైఎస్‌ జగన్‌ చేసిందేమీలేదని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…

యూపీలో దారుణం : కుటుంబాన్ని హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య

May 11,2024 | 16:58

సీతాపూర్‌ : డ్రగ్స్‌, మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేసి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని సీతాపూర్‌ జిల్లా…

రాజకీయ కక్షతోనే కవితను, కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ : కేసీఆర్‌

May 11,2024 | 17:17

హైదరాబాద్‌ : రాజకీయ కక్షతోనే కవితను, కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమపై మోడీకి ఈ…

ఓటర్లకు తాయిలాలు…

May 11,2024 | 15:19

ప్రజాశక్తి -కాళ్ళ పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. మరో ఒక్క రోజులో ఓట్లు వేసేందుకు ఓటర్లు సిద్ధపడుతున్నారు. నియోజకవర్గంలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికార,…

వైన్‌ షాపుల ముందు బారులు తీరిన మందు బాబులు

May 11,2024 | 15:06

 డ్రైడేకు మరికొన్ని గంటలు మాత్రమే.. ప్రజాశక్తి-విజయనగరం కోట : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులకు 48 గంటల పాటు డ్రైడేలు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో…

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్‌ గాంధీ

May 11,2024 | 14:59

కడప జిల్లా : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం అని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ కడప ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కడపలో నిర్వహించిన ఎన్నికల…

కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం : షర్మిల

May 11,2024 | 15:00

కడప : కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం అని, కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలి అని షర్మిల కడప ప్రజలను కోరారు. శనివారం…

వైఎస్‌ఆర్‌ కు నివాళులర్పించిన రాహుల్‌ గాంధీ

May 11,2024 | 14:04

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధికి కాంగ్రెస్‌ అధినేత, ఎంపి రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం…