కరాచీలో భారీ వర్షాలు – అంధకారంలోనే గడిపిన ప్రజలు..!
కరాచీ (పాకిస్థాన్) : పాకిస్థాన్లోన కరాచీ సహా పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి దారుణంగా మారింది.…
కరాచీ (పాకిస్థాన్) : పాకిస్థాన్లోన కరాచీ సహా పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి దారుణంగా మారింది.…
అమరావతి : ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై…
రాయదుర్గం : రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఐటిసి కోహినూర్ హోటల్ పక్కన ఉన్న దాసరి కుమారి ఫుడ్ స్టాల్ ముందు శనివారం నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఇటీవల…
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రజాశక్తి-విజయవాడ : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల జలాశయానికి నవంబర్ లో శంకుస్థాపన చేసినప్పటికీ…
ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్ ఎస్.రమణయ్య దారుణ హత్యను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి…
చిలీ : దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 51మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్ లోని కాళీ మాతా…
నమీబియా : నమీబియా అధ్యక్షుడు హేగే గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున విండ్హోక్లోని ఆసుపత్రిలో మరణించినట్లు అధ్యక్ష కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ఒక ప్రకటనలో…
ప్రజాశక్తి- యంత్రాంగం : కేంద్ర బడ్జెట్లో రైతులకు, వ్యవసాయ కార్మికులకు తీరని అన్యాయం జరగడం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు బడ్జెట్ ప్రతులను శనివారం…