చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలని ఆర్టీసీకి టీడీపీ లేఖ
అమరావతి:మార్చి 17వ తేదీన చిలకలూరిపేట వేదికగా ఉమ్మడిగా టీడీపీ- జనసేన మరో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.. అయితే, చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలంటూ టీడీపీ…
అమరావతి:మార్చి 17వ తేదీన చిలకలూరిపేట వేదికగా ఉమ్మడిగా టీడీపీ- జనసేన మరో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.. అయితే, చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలంటూ టీడీపీ…
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో జెవివి రాష్ట్ర కన్వీనర్ నిర్మల పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సాధించుకున్న మహిళా హక్కులపై నేడు ప్రపంచ వ్యాప్తంగా దాడి జరుగుతున్నదనీ,…
నిజామాబాద్: నిజామాబాద్ లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రముఖ దైవ క్షేత్రం శంభునిగుడి ఆలయం వద్ద అహ్మద్ ఎస్టేట్ అనే భవనంలో ప్రమాదవశాత్తు కరెంటు…
విజయవాడ : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని … తాడేపల్లిలోని ప్రజాశక్తి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు, మహిళలకు…
పూనే : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వంటగ్యాస్ ధరను వంద రూపాయలు తగ్గించినట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను తగ్గించడంపై ఎన్సిపి…
తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ప్రారంభోత్సవాలు ఉండటంతో.. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులపాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల…
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లోని రెసా పట్టణానికి చెందిన మహమ్మద్ ఖాసీం గుజ్జార్ను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. గుజ్జార్ లష్కరే తోయిబా సభ్యుడని,…
జైపూర్ : త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, గ్రాడ్యుయేషన్ తరువాత యువకులకు ఒక…
బాబు, పవన్ల ఢిల్లీ పర్యటన మతలబు ఏమిటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బి జెపి నుంచి పిలుపు రాగానే వాయువేగంతో ఢిల్లీకి వెళ్లిన తెలుగుదేశం- జనసేన నేతలు…