Jammu Kashmir పడవ బోల్తాపడి నలుగురు మృతి
జమ్ము కాశ్మీర్ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు ……
జమ్ము కాశ్మీర్ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు ……
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఎండల ప్రభావం పడింది. ఎండలు దంచికొడుతున్న వేళ గ్రేటర్ హైదరాబాద్లో వేళ బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12…
హైదరాబాద్: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి…
అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకి సింబల్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని…
భద్రాచలం పట్టణం : గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెనను కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్రాజ్ సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ గుమ్మడికాయ కొట్టగా,…
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : వైకల్యంతో బాధపడుతున్నా.. బడుగుల జీవితాలకే తన జీవితమంటూ ‘గ్లోబల్ ఎయిడ్’ అనే సంస్థను ఏర్పాటుచేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ…
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని నాలుగు గిరిజన గ్రామాలకు చెందిన 134 కుటుంబాలు సోమవారం వైసిపి నుంచి సిపిఎంలో చేరాయి.…
సిఇసిలో రాష్ట్ర స్థాయిలో నీలవేణికి ప్రథమ స్థానం ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : చదువుకు పేదరికం అడ్డు కాదని ఓ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన…
గుడివాడలో సిఎం జగన్ ప్రజాశక్తి- కృష్ణా, ఏలూరు ప్రతినిధులు : రాయి వేసి దాడి చేసినంత మాత్రాన తాను అదిరేది, బెదిరేది లేదని వైసిపి అధినేత, రాష్ట్ర…