వార్తలు

  • Home
  • రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

వార్తలు

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

Mar 19,2024 | 23:31

విఆర్‌ న్యాయ కళాశాల స్టూడెంట్స్‌ ఫెస్ట్‌లో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి- నెల్లూరు : భారత రాజ్యాంగం మహోన్నతమైనదని, దీనిని నిశితంగా అర్థం చేసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన…

టిడిపి కార్యకర్త హత్య

Mar 19,2024 | 23:29

వైసిపి వారే ఈ దారుణానికి ఒడిగట్టారని ఫిర్యాదు ప్రజాశక్తి- గిద్దలూరు, గిద్దలూరు రూరల్‌ (ప్రకాశం జిల్లా) : ప్రజాగళం సభకు గ్రామస్తులను తీసుకెళ్లాడనే కారణంతో టిడిపి కార్యకర్తను…

యాగంటిలో పుష్ప- 2 షూటింగ్‌

Mar 19,2024 | 22:31

ప్రజాశక్తి – బనగానపల్లె : నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం పుష్ప-2 సినిమా షూటింగ్‌ నిర్వహించారు. పుష్ప-1 క్లైమాక్స్‌లో…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ ఆపాలి

Mar 19,2024 | 22:26

 పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…

ఆర్‌టిసి బస్సును ఢీకొన్న అంబులెన్స్‌

Mar 19,2024 | 22:22

ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు మృతదేహాన్ని తీసుకువస్తుండగా ప్రమాదం ప్రజాశక్తి – తాడిపత్రి రూరల్‌, చెన్నేకొత్తపల్లి : శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి…

తెలంగాణ నూతన గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్‌

Mar 19,2024 | 21:57

నేడు బాధ్యతలు స్వీకరణ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి…

పల్నాడులో టిడిపి కార్యకర్త కారు దగ్ధం

Mar 19,2024 | 21:37

ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడులో ఎన్నికల వేళ మరో వివాదం తలెత్తింది. మాచర్ల పట్టణంలో టిడిపి కార్యకర్తకు చెందిన కారును…

అభ్యర్థిని మార్చకుంటే తిరుపతిలో ఓటమి తప్పదు..

Mar 19,2024 | 21:33

టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజాశకి- తిరుపతి టౌన్‌: ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకుంటే తిరుపతిలో ఓటమి తప్పదని టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ…

షిప్‌యార్డు ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం

Mar 19,2024 | 21:27

 విశాఖలో విశ్రాంత ఉద్యోగుల నిరసన ప్రజాశక్తి – గ్రేటర విశాఖ బ్యూరో : షిప్‌యార్డును ప్రయివేటీకరిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందులోని ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని…