వార్తలు

  • Home
  • అభివృద్ధి – సంక్షేమం -చేసి చూపించాం

వార్తలు

అభివృద్ధి – సంక్షేమం -చేసి చూపించాం

Mar 28,2024 | 22:06

– అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కండి – నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి :ఐదేళ్ల తమ పాలనలో ప్రతి…

నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రిన్సిపల్స్‌గా ఎలా ప్రమోషన్‌ కల్పిస్తారు? – హైకోర్టు ఆగ్రహం

Mar 28,2024 | 23:28

ప్రజాశక్తి-అమరావతి :ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ (ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌)లోని వారిని ప్రిన్సిపల్స్‌గా ప్రమోషన్‌కు వీలు కల్పిస్తూ జిఓ జారీ చేసిన ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం…

నరసాపురం ఎంపి సీటు నాదే – ఎంపి రఘురామకృష్ణంరాజు

Mar 28,2024 | 21:16

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ :టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున నరసాపురం ఎంపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని నరసాపురం…

స్టీల్‌ ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టే కుట్ర

Mar 28,2024 | 21:13

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించడంలేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…

ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Mar 28,2024 | 20:45

వెల్లడించిన టాస్క్‌ ఫోర్స్‌ ఎస్‌పి, డిఎస్‌పి ప్రజాశక్తి- మంగళం (తిరుపతి) :తిరుపతి మంగళం పరిధి తిమ్మినాయుడుపాలెం సమీపంలో ఆరు ఎర్రచందనం దుంగలను లోడ్‌ చేస్తున్న దోస్త్‌ లగేజీ…

ప్యాంట్రీకార్‌పై దుష్ప్రచారం

Mar 28,2024 | 20:43

– బిజెపి అభ్యర్థులందరూ చంద్రబాబు మనుషులే – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు అన్ని అనుమతులూ వున్న ప్యాంట్రీకార్‌పై అనుమానాలు రేకెత్తించేలా…

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

Mar 28,2024 | 21:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్రాను ప్రత్యేక…

ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌లో 2 సిల్వర్‌ మెడల్స్‌

Mar 28,2024 | 20:40

– అభినంధించిన డిజిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్షిప్‌ 2023-2024 పోటీల్లో రాష్ట్ర పోలీసులు రెండు సిల్వర్‌ పథకాలను…

వివేకాను హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు – ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

Mar 28,2024 | 20:37

ప్రజాశక్తి-కడప :వివేకానందరెడ్డిని హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వైసిపి కార్యాలయంలో గురువారం…