వార్తలు

  • Home
  • యెమెన్‌పై బాంబు దాడికి అమెరికా సమర్థనలు దయనీయం: లావ్రోవ్‌

వార్తలు

యెమెన్‌పై బాంబు దాడికి అమెరికా సమర్థనలు దయనీయం: లావ్రోవ్‌

Jan 19,2024 | 11:20

మాస్కో: యెమెన్‌పై బాంబుదాడులకు దిగిన అమెరికా, దాని మిత్రదేశాలు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించాయని రష్యా విమర్శించింది. రష్యన్‌ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ గురువారం…

అయోధ్యపై స్మారక స్టాంపులు విడుదల చేసిన ప్రధాని

Jan 19,2024 | 11:19

న్యూఢిల్లీ :   అయోధ్యలోని రామాలయంపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం స్మారక స్టాంపులు విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు జారీ చేసిన స్టాంపుల పుస్తకాన్ని రాముడికి అంకితం…

రాష్ట్రాల వాటా కుదింపునకు యత్నం : ప్రధాని మోడీపై అల్‌ జజీరా కథనం

Jan 19,2024 | 11:19

ఆర్థిక కమిషన్‌ వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు న్యూఢిల్లీ : 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారని…

22న సెలవు కోసం సిజెఐకి బిసిఐ ఛైర్మన్‌ లేఖపై ఐలు ఆందోళన

Jan 19,2024 | 11:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ట సందర్భంగా జనవరి 22న సుప్రీంకోర్టుకు సెలవు ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌…

మెరుగవుతున్న తమ్మినేని ఆరోగ్యం

Jan 19,2024 | 11:14

వెంటిలేటర్‌ను తొలగించిన వైద్యులు ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో  :   సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగు పడుతోంది. గురువారం ఆయనకు వెంటి…

16వ ఆర్థిక సంఘానికి 3 జాయింట్‌ సెక్రటరీ స్థాయి పోస్టులు

Jan 19,2024 | 11:13

కేంద్ర మంత్రివర్గం ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో మూడు పోస్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అందులో…

తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Jan 19,2024 | 11:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. వీరభద్రం అనారోగ్యానికి లోనయ్యారని తెలిసి…

విహారయాత్రలో విషాదం : గుజరాత్‌లో బోటు ప్రమాదం : 14 మంది చిన్నారులతో సహా 16 మంది మృతి

Jan 19,2024 | 10:49

అహ్మదాబాద్‌ : పశ్చిమ గుజరాత్‌లోని ఘోరం చోటుచేసుకుంది. వడోదరలోని సరస్సులో గురువారం జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన,…

కేంద్ర కార్యాలయాలకు 22న ఒక పూట సెలవు

Jan 19,2024 | 10:43

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఈ నెల 22న ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం…