ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు
అమరావతి: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల…
న్యూఢిల్లీ : బ్యాలెట్ ఓటింగ్కు మళ్లీ వెళ్లలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఇవిఎం ఓట్లతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్…
ప్రజాశక్తి – కోటనందూరు : బెంగళూరు నుంచి కఅష్ణగంజి వెళుతున్న గౌహతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో మంగళవారం నాడు నిండు గర్భిణీ ప్రసవించే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తుని…
హైదరాబాద్ : సనత్నగర్లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో పడి కార్తికేయ(12) అనే బాలుడు మఅతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులతో కలిసి క్రికెట్…
మోడీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు కోజికోడ్ : దేశంలోని కొందరు శతకోటీశ్వర్లు అయిన కార్పొరేట్ అధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సాధనంలా మారినట్లు కాంగ్రెస్ నేత రాహుల్…
ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం ప్రజాశక్తి-బిట్రగుంట : శ్రీరామనవమి సామగ్రి కొనేందుకు వెళ్తుండగా ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో…
రాంచీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మరొకరిని అరెస్ట్ చేసింది. లాండ్ స్కాంకి సంబంధించిన మరో…
ప్రజాశక్తి-గన్నవరం : ఎన్నికలప్పుడు ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతూ ఓట్లు వేయమని అడుగుతున్న వారిని ప్రశ్నించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి…
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టిడిపి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ఆ పార్టీ అభ్యర్థుల తరఫున పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్యకు అందజేసినట్లు…