వార్తలు

  • Home
  • గిరిజనంపై బిజెపి దాడి

వార్తలు

గిరిజనంపై బిజెపి దాడి

May 6,2024 | 21:29

ప్రజా వ్యతిరేక చట్టాలపై నోరు మెదపని వైసిపి, టిడిపి ఇండియా వేదిక గెలుపుతోనే ప్రజలకు రక్షణ ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్‌ ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి…

బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : వైఎస్‌.షర్మిల

May 6,2024 | 20:53

ప్రజాశక్తి- ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్‌) : బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. చంద్రబాబుకి, జగన్‌కి ఇద్దరికీ మోడీ కావాలని, ఇద్దరూ…

విద్యాహక్కు చట్టం కింద 25 వేల సీట్లు భర్తీ

May 6,2024 | 20:42

 బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ అప్పారావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో అర్హులైన 25,125 మంది పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా…

సిపిఎం సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు కన్నుమూత

May 6,2024 | 20:41

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : సిపిఎం శ్రీకాకుళం జిల్లా సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు (90) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం వేకువజామున…

ఎన్నికలయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దు: ఈసీ

May 6,2024 | 20:04

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2023…

జూన్‌ 4తో బిజెడి ప్రభుత్వ గడువు ముగుస్తుంది : మోడీ

May 7,2024 | 01:04

భువనేశ్వర్‌ : రానున్న జూన్‌ 4తో బిజు జనతాదళ్‌ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్‌లో ఎన్నికల ప్రచారం…

Rahul Gandhi: ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 150 సీట్లు కూడా కష్టమే

May 6,2024 | 18:13

భోపాల్‌ :    లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు 150 సీట్లు కూడా కష్టమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి మార్చాలనుకుంటున్న…

Thomas Isaac:మాజీ సిఇసి ఖురేషీ సూచననైనా పరిగణనలోకి తీసుకోండి

May 6,2024 | 18:15

తిరువనంతపురం :    లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ (ఇసి) నిరాకరించడంపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆర్థిక…

పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?

May 6,2024 | 22:50

 కేంద్రంతో పోరాడాల్సింది పోయి ప్రజల మీద సెస్‌ విధిస్తారా..  రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :…