వార్తలు

  • Home
  • కేడీల పాలనలో రైతున్నలకు బేడీలు

వార్తలు

కేడీల పాలనలో రైతున్నలకు బేడీలు

Jan 25,2024 | 16:19

1500 రోజుల పాటు రాజధాని కోసం ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది – కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-అమరావతి : రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే

Jan 25,2024 | 16:01

హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌…

ఆకాశవాణిలో ‘సర్వభాషా కవి సమ్మేళనం’

Jan 25,2024 | 15:49

హైదరాబాద్‌: రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రతి ఏటా భారతీయ భాషల కవులను ఎంపికచేసే సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆల్‌ ఇండియా రేడియోకు చెందిన ఆకాశవాణి నిర్వహిస్తున్న విషయం…

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Jan 25,2024 | 15:41

హైదరాబాద్‌ : ఈ నెల 26వ తేదీన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని…

మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలి – డివైఎఫ్ఐ రాస్తారోకో 

Jan 25,2024 | 15:36

నగరంలో భారీ ర్యాలీ  ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గురజాడ లైబ్రరీవద్ద నుండి కోట జంక్షన్ వరకు…

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధం : గవర్నర్‌ తమిళిసై

Jan 25,2024 | 15:20

హైదరాబాద్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ…

దళిత మహిళ చైర్‌పర్సన్‌ కావడం వల్లే అవిశ్వాస తీర్మానం: శ్రీరాములు

Jan 25,2024 | 15:09

సూర్యాపేట : 70 సంవత్సరాల సూర్యాపేట మున్సిపల్‌ చరిత్రలో ఒక జనరల్‌ స్థానంలో దళిత మహిళను మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా నియమించారు.…

సర్దార్‌ పటేల్‌ విగ్రహంపై రెండు వర్గాల మధ్య ఘర్షణలు .. మధ్యప్రదేశ్‌లో ఘటన

Jan 25,2024 | 15:20

ఉజ్జయిని :    మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో గురువారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాలు రాళ్లురువ్వుకోవడంతో .. ఒక పోలీస్‌…

నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Jan 25,2024 | 14:42

అమరావతి: ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ…