వార్తలు

  • Home
  • మతం పేరుతో ఓట్లు అడిగిన బిజెపి ఎంపీపై కేసు

వార్తలు

మతం పేరుతో ఓట్లు అడిగిన బిజెపి ఎంపీపై కేసు

Apr 27,2024 | 09:00

బెంగళూరు : మతం పేరుతో ఓట్లు అడిగినందుకు బెంగళూరు సౌత్‌ బిజెపి అభ్యర్థి, ఎంపి తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడుగుతూ సోషల్‌…

పబ్లిక్‌ రైల్వే దిశగా లేబర్‌ పార్టీ అడుగు

Apr 27,2024 | 08:52

లండన్‌ : రైల్వేలను పునరుద్ధరిస్తామని, ప్రైవేటీకరించబడిన చాలా పరిశ్రమలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తామని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ వాగ్దానం చేసింది. లేబర్‌ పార్టీ నాయకుడు, షాడో రవాణా…

అంతరిక్షంలో అణ్వాయుధాలపై రగడ

Apr 27,2024 | 08:44

ఐరాసలో అమెరికా తీర్మానం వీటో చేసిన రష్యా, ఓటింగ్‌కు దూరంగా చైనా న్యూయార్క్‌: అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపును నిషేధిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్‌, జపాన్‌…

పాలస్తీనియన్లకు విద్యార్థి లోకం మద్దతు

Apr 27,2024 | 08:36

-అమెరికావ్యాప్తంగా వర్శిటీల్లో విద్యార్థుల ప్రదర్శనలు వందలాదిమంది అరెస్టు, -పోలీసుల అణచివేతతో ఉద్రిక్తత -భారత సంతతి విద్యార్థిని అరెస్టు, వర్శిటీ నుంచి బహిష్కరణ లాస్‌ఏంజెల్స్‌ : అమెరికాలోని పలు…

మా ఓటు కూడా లాక్కోవద్దు

Apr 27,2024 | 08:34

-బిజెపి ఎన్నికల వాయిదా సూచనలపై ఇసికి మెహబూబా ముఫ్తి లేఖ శ్రీనగర్‌ : అనంత్‌నాగ్‌ – రాజౌరి లోక్‌సభ సీటుకు ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Apr 27,2024 | 08:32

శ్రీనగర్‌ : ఉత్తరకాశ్మీర్‌లోని బారాముల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది, సాధారణ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సోపోర్‌లో…

బిజెపిలోకి తప్పుడు వార్తల యూట్యూబర్‌

Apr 27,2024 | 08:25

న్యూఢిల్లీ : వివాదాస్పద బీహార్‌ యూట్యూబర్‌ త్రిపురారి కుమార్‌ తివారీ అలియాస్‌ మనీష్‌ కశ్యప్‌ గురువారం బిజెపిలో చేరారు. బిజెపి ఎంపి మనోజ్‌ తివారీ సమక్షంలో ఆ…

ఇవిఎంలకే సుప్రీం ఓటు !

Apr 27,2024 | 08:20

వివి ప్యాట్‌లపై పిటిషన్ల తిరస్కృతి పేపర్‌ బ్యాలెట్‌కు కూడా నో ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వాటిని గుడ్డిగా వ్యతిరేకించరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివి ప్యాట్‌లపై…

గంగవరం పోర్టు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

Apr 27,2024 | 08:19

– అదానీ పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి-అమరావతి :గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులతో సమస్యల పరిష్కారం కోసం విశాఖ జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనర్‌ సమక్షంలో…