వార్తలు

  • Home
  • బిజెపికి బుద్ధి చెప్పాలి : జన విశ్వాస్‌ సభలో నేతల పిలుపు

వార్తలు

బిజెపికి బుద్ధి చెప్పాలి : జన విశ్వాస్‌ సభలో నేతల పిలుపు

Mar 4,2024 | 10:59

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి బుద్ధి చెప్పాలని ఇండియా ఫోరం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం పాట్నాలో జరిగిన జనవిశ్వాస్‌ సభలో దేశవ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న…

ఇడి సమన్లపై స్పందించిన కేజ్రీవాల్‌

Mar 4,2024 | 10:50

న్యూఢిల్లీ :   ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జారీ చేసిన ఎనిమిదో సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. సమన్లను ‘చట్టవిరుద్ధం’…

బిజెపిని ఓడిస్తేనే ‘ఉక్కు’కు రక్షణ

Mar 4,2024 | 10:43

విశాఖలో మహాపాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌, ఉక్కునగరం విలేకరులు : కేంద్రంలో బిజెపిని,…

స్పెషల్‌ డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకుంటే..10న మన్యం బంద్‌

Mar 4,2024 | 10:36

ఆదివాసీ సంఘాల పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల…

జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు

Mar 4,2024 | 11:21

సస్పెండ్‌ చేసిన వైసిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైసిపికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం పవన్‌కల్యాణ్‌ను కలిసి జనసేనలో చేరారు. శ్రీనివాసులును రాజ్యసభకు…

శంకర్‌పల్లిలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Mar 4,2024 | 10:33

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35)…

అధిష్టానం నిర్ణయం బట్టే అడుగులు : పురందేశ్వరి

Mar 4,2024 | 11:13

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పొత్తులపై జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమ కార్యాచరణ ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.…

బిజెపిలో గడబిడ

Mar 4,2024 | 10:29

పోటీ చేయబోనన్న భోజ్‌పురి స్టార్‌ పవన్‌సింగ్‌ రాజకీయాల నుంచి తప్పుకున్న కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌ న్యూఢిల్లీ : బిజెపి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి 24…

లౌకికతత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఐక్యమవ్వాలి

Mar 4,2024 | 10:59

సెక్యులర్‌ ఫోరం సదస్సులో వక్తల పిలుపు ప్రజాశక్తి- కర్నూలు : కార్పొరేషన్‌దేశంలో మతోన్మాదులను ఓడించడానికి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కులమతాలకతీతంగా ఐక్యమై ముందుకు రావాలని సెక్యులర్‌…