ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
అమరావతి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పటి వరకు ఆమెకున్నా వన్ ప్లస్ వన్ భద్రతను 2 ప్లస్ 2…
అమరావతి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పటి వరకు ఆమెకున్నా వన్ ప్లస్ వన్ భద్రతను 2 ప్లస్ 2…
కర్నూలులో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ కిసాన్ మోర్చా, రైతు సంఘాలు తలపెట్టిన ఈ నెల…
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న బైక్ రైడర్స్ ఖాతరు చేయడం లేదు. తమ ఆనందం కోసం ఎదుటి వారిని…
ఖానాపూర్: నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. జిల్లాలోని ఖానాపూర్ పరిధి శివాజీనగర్లో గురువారం మధ్యాహ్నం…
యాదాద్రి భువనగిరి : ప్రపంచ ప్రఖ్యాతి పొందే విధంగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారు. రూ.1250 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించారు. గ్రీన్ ఆపిల్ సంస్థ కూడా…
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న యాత్రికులు సైతం తిరుమలకు వస్తున్నారు. దీంతో కొండపై…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి…
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన తహశీల్దార్కు, అగ్రికల్చర్ ఆపీసరుకు వినతి పత్రాలు అందజేత ప్రజాశక్తి- దేవరాపల్లి (అనకాపల్లి) : జీడీ పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే…