వార్తలు

  • Home
  • ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలకు భద్రత పెంపు

వార్తలు

16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 8,2024 | 16:53

 కర్నూలులో ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపు ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ కిసాన్‌ మోర్చా, రైతు సంఘాలు తలపెట్టిన ఈ నెల…

ఐటీ కారిడార్‌లో ర్యాష్‌ డ్రైవింగ్‌.. పలువురు ఆకతాయిల అరెస్ట్‌

Feb 8,2024 | 16:11

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న బైక్‌ రైడర్స్‌ ఖాతరు చేయడం లేదు. తమ ఆనందం కోసం ఎదుటి వారిని…

నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

Feb 8,2024 | 15:43

ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. జిల్లాలోని ఖానాపూర్‌ పరిధి శివాజీనగర్‌లో గురువారం మధ్యాహ్నం…

కొడంగల్‌కు మెడికల్‌ కాలేజీని తరలించుకుపోవడం సరైందా?: గొంగిడి సునిత

Feb 8,2024 | 16:05

యాదాద్రి భువనగిరి : ప్రపంచ ప్రఖ్యాతి పొందే విధంగా తెలంగాణను కేసీఆర్‌ అభివృద్ధి చేశారు. రూ.1250 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించారు. గ్రీన్‌ ఆపిల్‌ సంస్థ కూడా…

కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి వచ్చా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Feb 8,2024 | 15:25

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 8,2024 | 15:20

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న యాత్రికులు సైతం తిరుమలకు వస్తున్నారు. దీంతో కొండపై…

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభం

Feb 8,2024 | 15:09

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి…

జీడీపంటకు మద్దతు ధర కోసం కదం తోక్కిన గిరిజనులు

Feb 8,2024 | 15:12

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన తహశీల్దార్‌కు, అగ్రికల్చర్‌ ఆపీసరుకు వినతి పత్రాలు అందజేత ప్రజాశక్తి- దేవరాపల్లి (అనకాపల్లి) : జీడీ పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే…