వార్తలు

  • Home
  • మధ్యంతర ఉత్తర్వులివ్వం

వార్తలు

మధ్యంతర ఉత్తర్వులివ్వం

Feb 23,2024 | 21:34

టెట్‌-టిఆర్‌టి మధ్య వ్యవధి ఉండేలా చూడాలన్న పిటిషన్‌పై హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :ఎపి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి-డిఎస్‌సి)ల నిర్వహణ మధ్య తగిన…

పరారీలో ఉన్న టిఎంసి నేత సహా సన్నిహితుల నివాసాల్లో ఇడి సోదాలు

Feb 23,2024 | 16:39

 కోల్‌కతా :    పిడిఎస్‌ స్కాం కేసులో పరారీలో ఉన్న తఅణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌కి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) శుక్రవారం…

ఫిబ్రవరి 27వ తేదీన గ్యాస్‌, కరెంట్‌ పథకాలు ప్రారంభం : సిఎం రేవంత్‌

Feb 23,2024 | 16:29

మేడారం : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటిని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు పథకాల్ని ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నట్లు…

రైతు ఉద్యమంలో మరో రైతు మృతి

Feb 23,2024 | 16:14

 బతిండా :   ఢిల్లీ చలో పిలుపుతో  నిరసనలో  పాల్గొన్న మరో రైతు  శుక్రవారం మరణించారు.   భటిండా జిల్లాలోని  అమర్‌ఘర్‌ గ్రామానికి చెందిన దర్శన్‌ సింగ్‌ (62) ఫిబ్రవరి…

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

Feb 23,2024 | 15:43

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి అధికారంలోకి రాగానే టిడిపి…

టీడీపీ-జనసేన కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు : నాదెండ్ల మనోహర్‌

Feb 23,2024 | 15:39

పశ్చిమగోదావరి జిల్లా : టిడిపి, జనసేన పార్టీలు కలిసి పనిచేయడం రాజకీయ లబ్ధి కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని జనసేన ఛైర్మన్‌ నాదెండ్ల…

రాహుల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన జార్ఖండ్‌ హైకోర్టు

Feb 23,2024 | 15:19

 రాంచీ :   పరువునష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను హత్యకేసులో నిందితుడిగా…

” మేడారం.. జనసంద్రం”

Feb 23,2024 | 15:10

మేడారం : మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కఅతమైంది. యాత్రికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకలగుట్ట మీద…

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Feb 23,2024 | 14:52

సిద్దిపేట: సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను ఇరిగేషన్‌ డిపార్టమెంటు స్పెషల్‌ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఆ స్థానంలో కామారెడ్డి జిల్లా అదనపు…