వార్తలు

  • Home
  • పాక్‌ ప్రధానిగా మళ్లీ షెబాజ్‌ 

వార్తలు

పాక్‌ ప్రధానిగా మళ్లీ షెబాజ్‌ 

Feb 21,2024 | 10:21

పాక్‌లో తొలగిన ప్రతిష్టంభన  అధ్యక్షుడిగా అసిఫ్‌ జర్దారి  కుదిరిన ఒప్పందం ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో గత కొన్నిరోజులుగా నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(పిఎంఎల్‌-ఎన్‌), పాకిస్తాన్‌…

కాల్పుల విరమణకు మళ్లీ మోకాలడ్డిన అమెరికా

Feb 21,2024 | 10:18

న్యూయార్క్‌: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అరబ్‌ దేశాల మద్దతుతో అల్జీరియా మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది.…

గాజాలో పోషకాహార సంక్షోభం: యునిసెఫ్‌

Feb 21,2024 | 10:13

గాజా : గాజాలోని ఉత్తర ప్రాంతంలో ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యునిసెఫ్‌ జరిపిన అధ్యయనంలో…

క్రిమినల్‌ చట్టాలపై యుజిసి ప్రచారం

Feb 21,2024 | 10:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి బిజెపి అనుకూల ప్రచారాలు నిర్వహించే ఒక ప్రచార కార్యాక్రమాల సంస్థగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) మారిపోయిందన్న ఆందోళన…

మహిళకు వివాహమైతే విధుల నుండి తొలగిస్తారా ? 

Feb 21,2024 | 10:08

ఆ నిబంధనలు లింగ వివక్షే, రాజ్యాంగ విరుద్ధం కూడా సైన్యానికి తలంటిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు సంబంధించి సైన్యానికి అనుబంధంగా పనిచేసే మిలటరీ నర్సింగ్‌…

ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన బొగ్గు లారీ – పలువురికి గాయాలు

Feb 21,2024 | 10:08

కాటారం (భూపాలపల్లి) : ఆర్‌టిసి బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన ఘటన బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాటారం- భూపాలపల్లి…

ఎంఎస్‌పి నిరాకరించడం స్వామినాథన్‌ను అవమానించడమే : రాహుల్‌

Feb 21,2024 | 10:03

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర నిరాకరించడమంటే హరితవిప్లవపితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ను అవమానించడమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

దేశంలో ప్రయివేటు అణు కుంపట్లు !

Feb 21,2024 | 10:01

రూ.2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం బరిలో రిలయన్స్‌, టాటా, అదానీ, వేదాంత న్యూఢిల్లీ : దేశంలో ప్రయివేటు అణు కుంపట్లు రాజేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…

ఘోర ప్రమాదం – 8 మంది మృతి

Feb 21,2024 | 09:18

పట్నా (బీహార్‌) : బీహార్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖిసరాయ్ పట్టణం సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆటోరిక్షాను లారీ…