వార్తలు

  • Home
  • లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేయండి

వార్తలు

లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేయండి

Feb 21,2024 | 16:01

మార్క్కిస్టు పత్రిక సంపాదకులు ఎస్‌.వెంకటరావు పిలుపు ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రష్యా విప్లవ సారధి వి.ఐ లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రస్తుత భారతదేశ దోపిడీ వ్యవస్థపై…

రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి : చంద్రబాబు 

Feb 21,2024 | 15:57

 చిత్తూరులో వితంతు మహిళ వైసీపీ మూకల దాడి ప్రజాశక్తి-మంగళగిరి : వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందని టిడిపి అధినేత  చంద్రబాబు ఆగ్రహించారు.…

అన్ని పార్టీల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం, రక్షణ

Feb 21,2024 | 15:48

కోరిన మహిళా సంఘాలు ప్రజాశక్తి-విజయవాడ : రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రతీ పార్టీ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి, రక్షణకు సంబంధించిన అంశాలు చేర్చాలని కోరుతూ మహిళా సంఘాల…

డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు.. తప్పుల సవరణకు ఛాన్స్‌

Feb 21,2024 | 15:47

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (ఎపి డిఎస్‌సి -2024) పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం బుధవారంతో దరఖాస్తు ఫీజు…

ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు..

Feb 21,2024 | 15:19

న్యూ ఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. బుధవారం ఉదయం 11 గంటల…

ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్‌

Feb 21,2024 | 15:09

హైదరాబాద్‌: ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా.. లాభదాయకంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.…

వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నం

Feb 21,2024 | 11:32

ప్రజాశక్తి-నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను ప్రేమించాలని వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి  గ్రామానికి…

18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి

Feb 21,2024 | 11:19

దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు విడుదల హైదరాబాద్‌: 18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి దొరికింది. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు…

ప్రారంభమైన రైతుల ఢిల్లీ చలో యాత్ర ..

Feb 21,2024 | 11:20

న్యూఢిల్లీ  :   కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కోసం చట్టపరమైన హామీని డిమాండ్‌ చేస్తూ.. రైతుల ఢిల్లీ చలో యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. శంభు సరిహద్దులో…