విజయవాడలో నిలిచిన పాస్పోర్టు సేవలు
ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడలో పాస్పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నరపాటు సేవలు నిలిచిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతోనే ఇబ్బంది తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడలో పాస్పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నరపాటు సేవలు నిలిచిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతోనే ఇబ్బంది తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా…
హైదరాబాద్ : ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ధరణికి సంబంధించి తన…
న్యూఢిల్లీ : ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. నకిలీ వార్తల సమస్యను పరిష్కరించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో (పిఐబి)…
ప్రజాశక్తి-విజయనగరం : లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. సర్వే నెంబర్ కరెక్షన్ కోసం శ్రీనివాస్ రైతు నుంచి పది…
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో…
ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై…
ప్రజాశక్తి-అమరావతి : రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారనిఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు విజయబాబు రచించిన ‘మహాదోపిడీ’ అనే పుస్తకాన్ని…