ఇండోనేషియాలో భారీ వర్షాలు – 28 మంది మృతి
జకర్తా : ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా సంభించిన వరదలు, కొండచరియలు విరిగిన ఘటనల్లో 28 మంది…
– ఉక్కుపాదంతో అణిచేస్తున్న పోలీసులు శ్రీనగర్ : ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతను వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీరీ (పిఒకె)లో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. కొద్ది రోజులగా…
10 గ్యారంటీలను ప్రకటించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ‘దేశానికి 10 గ్యారంటీలు’ను ఆదివారం ప్రకటించారు.…
న్యూఢిల్లీ/తిరువనంతపురం : ప్రముఖ జర్నలిస్టు, సిపిఎం సోషల్ మీడియా విభాగం కార్యకర్త బిపిన్ చంద్రన్ (50) ఆదివారం హఠాన్మరణం చెందారు. బిపిన్ సిపిఎం మాజీ పొలిట్బ్యూరో సభ్యులు…
ఎపిలో 175, ఒరిస్సాలో 28 అసెంబ్లీ సీట్లకూ 17.7 కోట్ల ఓటర్లు 1.92 లక్షలు పొలింగ్ కేంద్రాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నాలుగో విడత పోలింగ్…
– మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా పరిస్థితి మారదు – 140 కోట్ల జనాభా కారణంగానే మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ – అంతే తప్పితే…
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మళ్లీ కలకలం రేగింది. కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ ఢిల్లీలో అలజడి రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా…
పోలింగ్ కేంద్రాలకు 1.60 లక్షల ఇవిఎమ్లు తరలింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం పోలింగ్ సిబ్బంది వారికి…
నలుగురు సీనియర్ అధికారులతో ప్రత్యేక నిఘా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు…