వార్తలు

  • Home
  • ఇండోనేషియాలో భారీ వర్షాలు – 28 మంది మృతి

వార్తలు

ఇండోనేషియాలో భారీ వర్షాలు – 28 మంది మృతి

May 13,2024 | 07:34

జకర్తా : ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా సంభించిన వరదలు, కొండచరియలు విరిగిన ఘటనల్లో 28 మంది…

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆందోళనల హోరు

May 13,2024 | 07:33

– ఉక్కుపాదంతో అణిచేస్తున్న పోలీసులు శ్రీనగర్‌ : ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్‌ కొరతను వ్యతిరేకిస్తూ పాక్‌ ఆక్రమిత కాశ్మీరీ (పిఒకె)లో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. కొద్ది రోజులగా…

ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా : కేజ్రీవాల్‌

May 13,2024 | 07:32

10 గ్యారంటీలను ప్రకటించిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘దేశానికి 10 గ్యారంటీలు’ను ఆదివారం ప్రకటించారు.…

ప్రముఖ జర్నలిస్టు బిపిన్‌ చంద్రన్‌ హఠాన్మరణం

May 13,2024 | 07:28

న్యూఢిల్లీ/తిరువనంతపురం : ప్రముఖ జర్నలిస్టు, సిపిఎం సోషల్‌ మీడియా విభాగం కార్యకర్త బిపిన్‌ చంద్రన్‌ (50) ఆదివారం హఠాన్మరణం చెందారు. బిపిన్‌ సిపిఎం మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు…

10 రాష్ట్రాలు 96 లోకసభ స్థానాలు.. నేడు నాలుగో విడతకు సర్వం సిద్ధం

May 13,2024 | 07:38

ఎపిలో 175, ఒరిస్సాలో 28 అసెంబ్లీ సీట్లకూ 17.7 కోట్ల ఓటర్లు 1.92 లక్షలు పొలింగ్‌ కేంద్రాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నాలుగో విడత పోలింగ్‌…

భారత్‌ పేద దేశమే

May 13,2024 | 07:28

– మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా పరిస్థితి మారదు – 140 కోట్ల జనాభా కారణంగానే మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ – అంతే తప్పితే…

ఢిల్లీలో ఆసుపత్రులకు బాంబు బెదిరింపు

May 13,2024 | 07:25

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మళ్లీ కలకలం రేగింది. కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్‌ ఢిల్లీలో అలజడి రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా…

తుది సమరం నేడే

May 13,2024 | 07:18

పోలింగ్‌ కేంద్రాలకు 1.60 లక్షల ఇవిఎమ్‌లు తరలింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం పోలింగ్‌ సిబ్బంది వారికి…

అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు

May 13,2024 | 07:21

నలుగురు సీనియర్‌ అధికారులతో ప్రత్యేక నిఘా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఎన్నికల కమిషన్‌ చర్యలు…