వార్తలు

  • Home
  • ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో చాగల్లు హై స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

వార్తలు

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో చాగల్లు హై స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Jan 30,2024 | 12:05

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : స్థానిక చాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు వి.కార్తీక్‌, బి.అనుపమ ఇటీవల జరిగిన ఎన్‌.ఎం.ఎం.ఎస్‌…

19 మంది పాకిస్థానీయులను రక్షించిన భారత నేవీ.. 36 గంటల్లో 2వ ఆపరేషన్‌

Jan 30,2024 | 11:58

 న్యూఢిల్లీ :   భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమిత్రా 36 గంటల వ్యవధిలో మరో యాంటీ పైరసీ ఆపరేషన్‌ను చేపట్టింది.   సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు…

మహాత్మాగాంధీకి సీఎం జగన్‌ నివాళి

Jan 30,2024 | 11:52

ప్రజాశక్తి-అమరావతి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ…

అమ్మా.. నాన్న.. క్షమించండి : ఇదే నాకు చివరి ఆప్షన్‌

Jan 30,2024 | 11:35

కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం ఈ నెలలో ఇది రెండో ఆత్మహత్య జైపూర్‌ : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో విద్యార్థిని…

మోడీ మళ్లీ గెలిస్తే.. నియంతృత్వమే : ఖర్గే

Jan 30,2024 | 11:30

భువనేశ్వర్‌ : త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఒకవేళ మోడీ ప్రభుత్వం మళ్లీ విజయం సాధిస్తే దేశంలో అవే చివరి ఎన్నికలు అని కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున…

పిటిషనర్‌ ఆరోపణలన్నీ అవాస్తవం

Jan 30,2024 | 11:27

తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ వ్యతిరేకి’గా చూపే యత్నం :  సుప్రీంకోర్టులో రాష్ట్ర డిజిపి న్యూఢిల్లీ  : ‘అయోధ్య ఆలయం ప్రత్యక్ష ప్రసారం’ కేసును తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ…

ఇజ్రాయిల్‌ గూఢచర్యం కేసులో నలుగురికి ఉరి

Jan 30,2024 | 11:27

దుబాయ్: ఇజ్రాయిల్‌ తో కలసి గూఢచర్యానికి పాల్పడిన కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఇరాన్‌ సోమవారం ఉరి తీసింది. ఆ నలుగురు చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు…

అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస హత్యలు..!

Jan 30,2024 | 11:25

అమెరికా : అమెరికాలో భారతీయుల విద్యార్థుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్‌ సైనీ దారుణ హత్యకు…

జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో మితవాద ఎఎఫ్‌డికి ఎదురు దెబ్బ

Jan 30,2024 | 11:20

బెర్లిన్‌ : తూర్పు జర్మనీలోని తురింజియాలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో మితవాద పార్టీ అయిన ఎఎఫ్‌డి (ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ) కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.కన్జర్వేటివ్‌…