వార్తలు

  • Home
  • అర్థరాత్రి వేళ ఆపదలో యువకులు – అండగా నిలిచి ఆదుకున్న సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు

వార్తలు

అర్థరాత్రి వేళ ఆపదలో యువకులు – అండగా నిలిచి ఆదుకున్న సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు

May 3,2024 | 11:56

విఆర్‌.పురం (రాజమండ్రి) : సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా.రామారావు మానవత్వాన్ని చాటారు. గురువారం అర్థరాత్రి సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగి ఆపదలో ఉన్న యువకులను గమనించి వెంటనే…

‘ నా నవ సందేహాలకు జవాబు చెప్పండి ‘ : సిఎం జగన్‌కు షర్మిల ప్రశ్నలు

May 3,2024 | 11:35

కడప : ‘ నా నవ సందేహాలకు జవాబు చెప్పండి ‘ అని ఎపి సిఎం జగన్‌కు కడప కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి వైఎస్‌.షర్మిల అడిగారు. శుక్రవారం…

సైబరాబాద్‌లో రూ.98 లక్షలు పట్టివేత

May 3,2024 | 11:30

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్‌ పరిధిలోని మేడ్చల్‌, శామీర్‌పేట, దుండిగల్‌లో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు…

అమేథీ, రాయ్ బరేలీ స్థానాలపై వీడిన ఉత్కంఠ

May 3,2024 | 11:28

న్యూఢిల్లీ : యుపిలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడింది. రాయ్ బరేలీ నుండి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

మంగళగిరిలో సిపిఎం అభ్యర్థి శివశంకరరావు ప్రచారం

May 3,2024 | 11:14

మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు శుక్రవారం పట్టణంలోని రత్నాల చెరువులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సుత్తి, కొడవలి,…

మీసం పెంచారని 80 మంది కార్మికులపై వేటు

May 3,2024 | 10:59

ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. వివరాల్లోకి వెళ్లితే.. పర్వానూ పారిశ్రామిక ప్రాంతంలో ఓ పార్మా…

ఐసెట్‌ దరఖాస్తులకు గడువు మరోసారి పొడిగింపు

May 3,2024 | 10:55

హైదరాబాద్‌ : తెలంగాణలో ఐసెట్‌ దరఖాస్తులకు గడువు మరోసారి పొడిగించారు. మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులకు…

ఉద్యోగులు బకాయిలు కట్టకపోతే కరెంట్‌ కట్‌

May 3,2024 | 10:50

అమరావతి : విద్యుత్‌ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్‌లకు కరెంట్‌ కట్‌ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న…

ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా ? : షర్మిల

May 3,2024 | 11:39

కడప : ఉద్యోగులకు ఎపి రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్లు బకాయి పడిందని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల ఆరోపించారు. శుక్రవారం కడపలో నిర్వహించిన మీడియా…