వార్తలు

  • Home
  • ఉగ్రవాదిగా మహమ్మద్‌ ఖాసీం గుజ్జార్‌

వార్తలు

ఉగ్రవాదిగా మహమ్మద్‌ ఖాసీం గుజ్జార్‌

Mar 8,2024 | 11:10

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లోని రెసా పట్టణానికి చెందిన మహమ్మద్‌ ఖాసీం గుజ్జార్‌ను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. గుజ్జార్‌ లష్కరే తోయిబా సభ్యుడని,…

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత : రాహుల్‌ గాంధీ

Mar 8,2024 | 11:05

జైపూర్‌ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, గ్రాడ్యుయేషన్‌ తరువాత యువకులకు ఒక…

బిజెపితో మైత్రికోసం ఆరాటం దేనికి?

Mar 8,2024 | 11:03

బాబు, పవన్‌ల ఢిల్లీ పర్యటన మతలబు ఏమిటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బి జెపి నుంచి పిలుపు రాగానే వాయువేగంతో ఢిల్లీకి వెళ్లిన తెలుగుదేశం- జనసేన నేతలు…

అమెరికాది ఆర్థిక ఉగ్రవాదం : ఆంక్షలపై ఆగ్రహించిన వెనిజులా

Mar 8,2024 | 11:01

కారకాస్‌ : తమ దేశంపై ఆంక్షలను విధించడమే కాకుండా వాటిని పొడిగిస్తూ వస్తున్నారంటూ అమెరికాపై వెనిజులా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనిజులాకు వ్యతిరేకంగా 930కి పైగా…

‘ఉజ్వల’ లబ్ధిదారులకు రాయితీ పొడిగింపు

Mar 8,2024 | 10:56

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఉజ్వల’ లబ్ధిదారులకు వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం ఇస్తున్న రూ.300 సబ్సిడీని…

30 వేలు దాటిన పాలస్తీనా మృతులు

Mar 8,2024 | 10:53

గాజా : గతేడాది అక్టోబరు 7 నుండి గాజాలో ఇజ్రాయిల్‌ ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 30,800మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక…

కోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ పాటించాల్సిందే

Mar 8,2024 | 10:52

నిరసనలకు సిపిఎం పొలిట్‌బ్యూరో పిలుపు న్యూఢిల్లీ : ఎలక్టొరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ పాటించాల్సిందేనని సిపిఎం డిమాండ్‌ చేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో…

వెస్ట్‌బ్యాంక్‌లో మరిన్ని యూదుల స్థావరాలు

Mar 8,2024 | 10:49

గాజాసిటీ: ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో యూదుల ఆవాస కాలనీల ఏర్పాటుకు ఇజ్రాయిల్‌ పథక రచన చేసింది. పాలస్తీనా భూభాగంలో 3,500 ఇళ్లతో యూదులకు కొత్త సెటిల్మెంట్‌ కాలనీలు…

కేరళలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒటిటి వేదిక

Mar 8,2024 | 10:44

 దేశంలోనే తొలి ప్రభుత్వ ‘ఒటిటి’గా’సి స్పేస్‌’ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇంటర్నెట్‌ ఆధారిత సేవల రంగంలోనూ కేరళ ప్రభుత్వం దూసుకుపోతోంది. ర్యాపిడి, ఓలా వంటి వాటికి ప్రత్యామ్నాయంగా…