ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ను మార్చేవి : చంద్రబాబు
ఆలూరు: ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని…
ఆలూరు: ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని…
అమరావతి: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసిపి ప్రచారరథం ఢీ కొని భరద్వాజ్ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెలుగుదేశం అధినేత…
ప్రజాశక్తి-తాడేపల్లి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారంనాడు తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఎం కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి…
న్యూఢిల్లీ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ కోరారు. ఈ అంశంలో…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.…
న్యూఢిల్లీ : ప్రతి రోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలన్న కేజ్రీవాల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం…
న్యూఢిల్లీ : నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ)ని కేంద్రం శుక్రవారం తెలిపింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా ఫస్సీకి…
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ :ఇండియా కూటమి తరపున పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న డి.గౌస్ దేశాయ్ శుక్రవారంనాడు తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. కర్నూలు…
నెల్లూరు : ఇండియా కూటమి తరపున నెల్లూరు నగర అసెంబ్లీ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలం రమేష్ తన ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారంనాడు విస్తృతంగా…