ఒప్పందాలన్నింటినీ మినిట్స్లో చేర్చాలి : ఎపి ఆశా వర్కర్స్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆశావర్కర్ల సమస్యలపై ఎపి ఆశా వర్కర్స్ యూనియన్తో చర్చించిన అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్లో చేర్చాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆశావర్కర్ల సమస్యలపై ఎపి ఆశా వర్కర్స్ యూనియన్తో చర్చించిన అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్లో చేర్చాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాల్లో వైసిపి మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మేము సిద్ధం-మా బూత్ సిద్ధం’ సభతో పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఎన్నికలకు…
ఎఐఆర్టిడబ్ల్యుఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించే వారికే డ్రైవర్ల ఓటు అడిగే హక్కు…
సాగునీటి రంగంపై చర్చకు రావాలని సవాల్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: కృష్ణా జలాలను 672 కిలోమీటర్ల నుంచి కుప్పానికి తనే తెచ్చానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం అబద్ధాలకు…
2,67,559 మంది దరఖాస్తు సమీప కేంద్రాల్లో గర్భిణులకు అవకాశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 6వ…
మద్దతు ధర కల్పించాలని, లేబర్కోడ్లను రద్దు చేయాలని ర్యాలీలు ప్రజాశక్తి – యంత్రాంగం : వ్యవసాయ రంగంలో వాణిజ్య సంస్థల ప్రవేశాన్ని, డబ్ల్యుటిఒ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ, మద్దతు…
కైరో (ఈజిప్టు) : నైలు నదిలో ఫెర్రీ బోటు మునిగి 19మంది దినసరి కూలీలు మృతి చెందిన విషాద ఘటన ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో గిజాలోని…
వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మృతి ప్రజాశక్తి- యంత్రాంగం రోడ్డు రక్తసిక్తం అయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి, సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రానికి చెందిన పది…
ప్రజాశక్తి-మైలవరం (ఎన్టిఆర్ జిల్లా) : మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు టిడిపిలో చేరకముందే ఆ క్యాడర్ నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టిడిపి కార్యకర్త చనిపోతే వారి…