కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కాకినాడ : తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీల అభివృద్ధికి నిధులు, అధికారాలను తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్…
పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కాకినాడ : తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీల అభివృద్ధికి నిధులు, అధికారాలను తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్…
న్యూఢిల్లీ : ఐపిఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ పార్లమెంట్ సెక్యూరిటీ చీఫ్గా నియమితులయ్యారు. ప్రస్తుతం సిఆర్పిఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఆయనను మూడేళ్ల పాటు జాయింట్ సెక్రటరీ…
విశాఖ :విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.…
న్యూఢిల్లీ : ఎంపిలు, ఎమ్మెల్యేలను డిజిటల్గా పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. వారిపై మానిటరింగ్ సాధ్యం కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ..…
ప్రజాశక్తి-విజయవాడ : ‘మార్పు కోసం సిపిఎం’ అనే నినాదంతో సిపిఎం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటి…
సూర్యాపేట : కాంగ్రెస్ పాలనలో అప్పుడే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ గెలిచాక తన మార్క్ రాజకీయాలను…
అమరావతి: అధికారం కోల్పోబోయే సమయంలోనూ సీఎం జగన్.. తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తన కుమారుడు శరత్ను 16 గంటల పాటు…
గాజా : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ నరమేథం కొనసాగుతోంది. వెస్ట్గాజా సిటీలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 112 మంది…
హైదరాబాద్: మేడిగడ్డ విషయంలో బిఆర్ఎస్ తీరు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘మేడిగడ్డ,…