పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ
హైదరాబాద్: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులతో…
హైదరాబాద్: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులతో…
మణిపూర్ : మణిపూర్లో ఏప్రిల్ 19న ఓటింగ్ వేళ … హింసాత్మక ఘటనలు జరిగాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో … మణిపూర్ లోక్సభ…
ఒంగోలు : మర్రిచెట్టు తొర్రలో దాచిన రూ.66 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఒంగోలు పట్టణంలో ఒంగోలులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర గత…
నర్సాపూర్ (నిర్మల్ ) : నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి…
బెల్లంకొండ (పల్నాడు) : సెల్ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం…
ఎవరు గెలిచినా స్టీల్ప్లాంట్ నాశనం మోడీ, జగన్, చంద్రబాబులపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ ఉత్సాహంగా సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు నామినేషన్ ప్రజాశక్తి-…
విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలంటే బిజెపిని గద్దెదించాలి సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తున్న సిపిఎంను…
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ‘అవినీతి పాఠశాల’ను నడుపుతున్నారని, ‘ఇండియా’ ఫోరం అధికారంలోకి వస్తే ఆ పాఠశాలకు తాళం పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
కర్ణాటక, జార్ఖండ్కు కాంగ్రెస్కు పట్టు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రాంతీయ పార్టీల సర్కార్లు మహారాష్ట్ర, బీహార్లో అధికారమున్నా.. బలహీనంగా బిజెపి 2019తో పోలిస్తే మారిన రాజకీయ పరిస్థితులు…