వార్తలు

  • Home
  • పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

వార్తలు

పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

Apr 21,2024 | 11:02

హైదరాబాద్‌: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్‌ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో…

మణిపూర్‌లోని 11 పోలింగ్‌ స్టేషన్లలో ఏప్రిల్‌ 22న రీపోలింగ్‌

Apr 21,2024 | 10:57

మణిపూర్‌ : మణిపూర్‌లో ఏప్రిల్‌ 19న ఓటింగ్‌ వేళ … హింసాత్మక ఘటనలు జరిగాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో … మణిపూర్‌ లోక్‌సభ…

మర్రిచెట్టు తొర్రలో రూ.66 లక్షల నగదు..! సీజ్‌..!

Apr 21,2024 | 10:44

ఒంగోలు : మర్రిచెట్టు తొర్రలో దాచిన రూ.66 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఒంగోలు పట్టణంలో ఒంగోలులోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం దగ్గర గత…

నర్సాపూర్‌ కేజీబీవీ విద్యార్థుల అస్వస్థత ఘటన : అధికారి ఆదేశాలు

Apr 21,2024 | 10:25

నర్సాపూర్‌ (నిర్మల్‌ ) : నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి…

సెల్‌ఫోన్‌ పేలి బాలికకు తీవ్రగాయాలు

Apr 21,2024 | 10:10

బెల్లంకొండ (పల్నాడు) : సెల్‌ఫోన్‌ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం…

ఆ ముగ్గురూ మాయల మరాఠీలు

Apr 21,2024 | 08:47

ఎవరు గెలిచినా స్టీల్‌ప్లాంట్‌ నాశనం మోడీ, జగన్‌, చంద్రబాబులపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ ఉత్సాహంగా సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు నామినేషన్‌ ప్రజాశక్తి-…

పేదలకు అండ ఎర్రజెండా

Apr 21,2024 | 08:46

విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలంటే బిజెపిని గద్దెదించాలి సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తున్న సిపిఎంను…

మోడీది అవినీతి పాఠశాల : రాహుల్‌

Apr 21,2024 | 08:45

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ‘అవినీతి పాఠశాల’ను నడుపుతున్నారని, ‘ఇండియా’ ఫోరం అధికారంలోకి వస్తే ఆ పాఠశాలకు తాళం పడుతుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ…

ఆ ఆరు రాష్ట్రాలు కష్టమే

Apr 21,2024 | 08:42

కర్ణాటక, జార్ఖండ్‌కు కాంగ్రెస్‌కు పట్టు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో ప్రాంతీయ పార్టీల సర్కార్లు మహారాష్ట్ర, బీహార్‌లో అధికారమున్నా.. బలహీనంగా బిజెపి 2019తో పోలిస్తే మారిన రాజకీయ పరిస్థితులు…