వార్తలు

  • Home
  • కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను యధావిధిగా కొనసాగించాలి

వార్తలు

కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను యధావిధిగా కొనసాగించాలి

Feb 16,2024 | 20:24

ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వున్న అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్రకమిటి…

టీఎస్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

Feb 16,2024 | 18:27

హైదరాబాద్‌: రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేశ్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ…

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

Feb 16,2024 | 17:24

హైదరాబాద్‌  :  కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం…

బోయిన్‌పల్లిలో కారు బీభత్సం

Feb 16,2024 | 17:18

హైదరాబాద్‌ : నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓల్డ్‌ బోయిన్‌పల్లి నుంచి మల్లారెడ్డి గార్డెన్‌ వైపు వెళ్తున్న క్రమంలో వేగంగా దూసుకొచ్చి మరో కారును…

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్‌

Feb 16,2024 | 17:12

 న్యూఢిల్లీ :    తనను అరెస్ట్‌ చేయవచ్చన్న వార్తల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం చర్చ…

కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్‌ హైకోర్టు

Feb 16,2024 | 16:46

అహ్మదాబాద్‌ :   పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆప్‌నేత సంజరు సింగ్‌ పిటిషన్‌ను…

బసవతారకం ఆస్పత్రిలో ‘యాక్ట్‌’ క్లినిక్‌

Feb 16,2024 | 16:07

హైదరాబాద్‌ సిటీ: కేన్సర్‌ వ్యాధిని జయించిన సర్వైవర్స్‌ మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోకుండా జీవితాన్ని సాఫీగా గడపడానికి యాక్ట్‌ (ఆఫ్టర్‌ కాంప్లిషన్‌ ఆఫ్‌ థెరపీ) క్లినిక్‌ను బసవతారకం ఇండో…

కాంగ్రెస్‌లో చేరిన సునీతా మహేందర్‌రెడ్డి,బొంతు రామ్మోహన్‌

Feb 16,2024 | 15:44

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు…

రాష్ట్ర ఆర్థిక మంత్రి విషయంలో ఇంటర్‌ బోర్డు నెగ్లజెన్సీ..

Feb 16,2024 | 15:39

హైదరాబాద్‌ : తెలంగాణలో ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో తప్పులు దొర్లాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విషయంలో అధికారులు తప్పులో కాలేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…