దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి
సియోల్: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూగ్పై దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో మ్యూగ్ మెడకి గాయమైంది. బుసాన్ పర్యటనలో భాగంగా మంగళవారం…
సియోల్: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూగ్పై దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో మ్యూగ్ మెడకి గాయమైంది. బుసాన్ పర్యటనలో భాగంగా మంగళవారం…
హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నేతలు కూనంనేని సాంబశివ రావు, నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం…
హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం…
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం…
దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో…
తిరుమల : గతేడాది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది యాత్రికులు దర్శించుకోగా హుండీ ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.…
హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా నిల్చని ప్రయాణించారు. న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం…
చెన్నై : ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొదటగా ఆయన…
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట…