వార్తలు

  • Home
  • దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి

వార్తలు

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి

Jan 2,2024 | 17:02

సియోల్‌: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూగ్‌పై దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో మ్యూగ్‌ మెడకి గాయమైంది. బుసాన్‌ పర్యటనలో భాగంగా మంగళవారం…

సీఎం రేవంత్‌ రెడ్డిన కలిసిన సీపీఐ నాయకులు

Jan 2,2024 | 16:34

హైదరాబాద్‌ : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సీపీఐ నేతలు కూనంనేని సాంబశివ రావు, నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డి, ఇతర నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం…

ధర్నా విరమించిన పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు

Jan 2,2024 | 16:12

హైదరాబాద్‌: మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం…

మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Jan 2,2024 | 16:07

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైల్వే లైన్‌ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం…

టైరు పేలి మరో కారును డీకొన్న కారు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

Jan 2,2024 | 15:53

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో…

గతేడాది టీటీడీకి రూ. 1403.74 కోట్లు ఆదాయం

Jan 2,2024 | 15:15

తిరుమల : గతేడాది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది యాత్రికులు దర్శించుకోగా హుండీ ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.…

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం భట్టి

Jan 2,2024 | 15:07

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా నిల్చని ప్రయాణించారు. న్యూ ఇయర్‌ సందర్భంగా సోమవారం…

తమిళనాడులో మోడీ పర్యటన

Jan 2,2024 | 15:30

చెన్నై : ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొదటగా ఆయన…

ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన కార్మికుల కళారూపం

Jan 2,2024 | 15:16

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట…