వార్తలు

  • Home
  • ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ – ఇద్దరు పాస్టర్లు మృతి

వార్తలు

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ – ఇద్దరు పాస్టర్లు మృతి

Apr 7,2024 | 21:01

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఇద్దరు పాస్టర్లు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నం సమీపంలోని అద్దంకి…

ఎన్నికల తరువాత బిజెపిలో టిడిపి విలీనం – మంత్రి అంబటి రాంబాబు

Apr 7,2024 | 20:45

ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ (పల్నాడు జిల్లా) :సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు జైలుకెళ్తారని, బిజెపిలో టిడిపిని వీలీనం చేస్తారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి…

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన విద్యావేత్త లక్ష్మయ్య

Apr 7,2024 | 18:12

సత్తెనపల్లి: డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ నిర్వాహకులు పారా లక్ష్మయ్య ఆదివారం టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా నూజెండ్ల…

బిజెపి కూటమిని రానున్న ఎన్నికలలో ఓడించాలి : డి.రమాదేవి

Apr 7,2024 | 17:05

ప్రజాశక్తి-పర్చూరు(బాపట్ల) : దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించటమే కాక ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి బిజెపి కూటమిని రానున్న ఎన్నికలలో…

సీఎం పర్యటన.. పచ్చని చెట్లు నరికి వేత

Apr 7,2024 | 15:49

చెట్ల నరికి వేతను అడ్డుకున్న స్థానికులు వెనుతిరిగిన సచివాలయ సిబ్బంది ప్రజాశక్తి -కనిగిరి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిగిరిలో ఆదివారం మేమంతా…

మతోన్మాది బిజెపిని.. అనుకూల పార్టీలను ఓడించాలి : బి.తులసీదాస్

Apr 7,2024 | 15:19

ప్రజాశక్తి-శ్రీకాకుళంఅర్బన్ : మతోన్మాద బిజెపితో జత కలిసిన టిడిపి, జనసేన కుటమిని నిరంకుశ వైసిపిలను ఓడించాలని.. ప్రత్యామ్నాయ లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని సిపిఎం రాష్ట్ర…

రాజకీయంగా అడ్డొస్తున్నారని వైఎస్‌ వివేకాను హత్య : సునీత

Apr 7,2024 | 14:40

ప్రజాశక్తి-కడప : ఇంట్లో వాళ్లకు ఘోరం జరిగితే పట్టించుకోనివాళ్లు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు? అని వైఎస్‌ సునీత ప్రశ్నించారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో షర్మిల…

నిజామాబాద్ లో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి

Apr 7,2024 | 13:09

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుమ్మన్ పల్లికి చెందిన ఇద్దరు యువకులు చేరువులోని పువ్వులు తెంచడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు. సమాచారం మేరకు…