వార్తలు

  • Home
  • మణిపూర్‌ హింసాకాండపై ఎందుకు ప్రశ్నించలేదు : కేరళ మంత్రి

వార్తలు

మణిపూర్‌ హింసాకాండపై ఎందుకు ప్రశ్నించలేదు : కేరళ మంత్రి

Jan 1,2024 | 12:55

అలప్పుజ :    మణిపూర్‌ హింసాకాండపై మౌనం వహించిన క్రిస్టియన్‌ బిషప్‌లపై కేరళ మంత్రి ధ్వజమెత్తారు. ఆదివారం అలప్పుజలో సిపిఎం స్థానిక కమిటీ కార్యాలయాన్నికేరళ సాంస్కృతిక వ్యవహారాల…

దేశ ప్రజలకు రాష్ట్రపతి – ప్రధానిల నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 13:13

New Delhi : నూతన సంవత్సరం-2024 సందర్భంగా …. దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ” అందరికీ నూతన సంవత్సర…

కుమారుడి వివాహం : షర్మిల ట్వీట్‌

Jan 1,2024 | 12:38

తెలంగాణ : ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్‌.రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో వివాహం జరగనున్నట్లు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు. ” అందరికీ నూతన…

దేశంలో కొత్తగా 636 కోవిడ్‌ కేసులు..!

Jan 1,2024 | 12:23

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు…

జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్‌

Jan 1,2024 | 12:04

న్యూఢిల్లీ   :   ప్రజా శ్రేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌…

చెవిలో పూలతో మున్సిపల్ కార్మికుల నిరసన

Jan 1,2024 | 17:21

  ప్రజాశక్తి-యంత్రాంగం : మున్సిపల్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఆదివారం అనేక ప్రాంతాల్లో నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులపై పోలీసులు విరుచుపడ్డారు. ఈ క్రమంలో…

స్టీల్‌ప్లాంట్‌ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం

Jan 1,2024 | 11:28

 ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)  :   స్టీల్‌ష్లాంట్‌ ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం జరుగుతుందని, విశాఖ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌…

డోన్ లో ఘర్షణ – ఒకరు మృతి

Jan 1,2024 | 12:44

ప్రజాశక్తి-నంద్యాల : నంద్యాల జిల్లా డోన్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడిందని స్థానికులు తెలిపారు.…

బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

Jan 1,2024 | 11:23

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో   :    బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…